జెన్-జెడ్ (Gen Z) నిరసనకారులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రద్దయిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్న యువతను లక్ష్యంగా...
జమ్మూ కశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో మంగళవారం అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడిన ఘటనలో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ వద్ద ఈ ప్రమాదం...
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి గుత్తా అమిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ...
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రత్యేక గుర్తింపు పొందిన పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు...
ప్రముఖ సినీ నటుడు Jr. NTR భుజానికి గాయమైనట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్...
తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసి తొలగించాలని తీర్పునిచ్చిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఆ వివరణ పూర్తి పాఠం ఇది: నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా...
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో విధ్వంసానికి పాల్పడిన వారిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో పోలీసులు కరకుగా ప్రవర్తించడాన్ని కూడా తప్పు పట్టింది. విద్యార్థుల...
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో ప్రతిపాదిత శ్రీరామాలయ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి....
రష్యా తన సైనిక సహకారాన్ని ఇరాన్, ఉత్తర కొరియా, చైనాలకు అందచేస్తోతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఈ పరిణామాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు....
దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) తాజా నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, నలుగురు ముఖ్యమంత్రులు...