Category : హోమ్

క్రీడలుహోమ్

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ  గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్...
కృష్ణహోమ్

వియత్నాం పడవ ప్రమాదంపై లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Satyam News
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మంత్రి, అందులో...
మెదక్హోమ్

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

Satyam News
షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కుటుంబంలో...
ప్రత్యేకంహోమ్

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News
వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ స్పీడ్‌బోట్ శనివారం ప్రమాదానికి గురైంది. సముద్రంలో బోటు బోల్తాపడడంతో పలువురు నీటిలో చిక్కుకున్నారు. స్థానిక పత్రికల కథనాల ప్రకారం ఈ ప్రమాదంలో...
ముఖ్యంశాలుహోమ్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News
సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్...
హైదరాబాద్హోమ్

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

Satyam News
తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిన అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ...
కృష్ణహోమ్

కొడాలి నానిపై ఫిర్యాదు: ఈ సారి అరెస్టు తప్పదా!

Satyam News
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నానిపై శుక్రవారం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదులు అందాయి. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన UAPA చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ అవహేళన చేయడం, దేశద్రోహం...
ప్రత్యేకంహోమ్

సైకోలకు షాక్ ట్రీట్‌మెంట్: రంగంలోకి సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్!

Satyam News
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ సాకుతో సోషల్‌మీడియా, యూట్యూబ్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అరాచకవాదుల ఆట కట్టించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతనజరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై సీరియస్ చర్చ జరిగింది....
ప్రపంచంహోమ్

బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై పాక్ ప్రతీకారం

Satyam News
బెలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిని పాకిస్తాన్ బలగాలు కాల్చి చంపుతూనే ఉన్నాయి. తాజాగా మరో తొమ్మిది మంది హతమయ్యారు. దీంతో జూలై 5 నుంచి ఇప్పటివరకు వివిధ ఆపరేషన్లలో మృతిచెందిన వారి సంఖ్య...
చిత్తూరుహోమ్

తిరుమల కొండపై ఒక విలేఖరి ఆక్రమణలు

Satyam News
తిరుమల కొండపై టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రాంతాల్లో దుకాణాల్లాంటి తట్టలను ఆక్రమించుకొని రోజుకు పదివేల రూపాయలకు పైగా అక్రమంగా బాడుగలు వసూలు చేసుకుంటూ, బాలాజీ నగర్ లో నివాసం కోసం కేటాయించిన ఇంటిని...