ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రష్యాకు చెందిన కార్గో విమానం ల్యాండ్ అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. రష్యా నుంచి వచ్చిన ఈ కార్గో ఫ్లైట్ టెహ్రాన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగినట్లు సమాచారం. అయితే...
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా...
అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం (ఐ సి సి డి) సందర్భంగా మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో...
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు...
టీ20 ప్రపంచకప్లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్, శ్రీలంకల విజ్ఞప్తి మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో టోర్నమెంట్పై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. అత్యంత...
బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా త్రిశాల్ ఉపజిలాలో ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం, బోగర్ బజార్ కూడలిలో ఉన్న...
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. సభ వ్యవహారాలను నిర్వహించడంలో స్పీకర్ బహిరంగంగా పక్షపాత వైఖరి అవలంబించారని, రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలపై...
వైసీపీ కార్యకర్తల అరాచకాలు కేవలం ఏపీకే పరిమితం కాలేదు..ఇప్పుడు సప్త సముద్రాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన ఫ్యాన్ బ్యాచ్, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనూ నేరాలకు పాల్పడుతున్నారు. జార్జియాలో...
అధికారం చేతికి వస్తే.. ఏ పార్టీకైనా అలసత్వం.. నిర్లక్ష్యం వంటి అవలక్షణాలు ఆవహిస్తాయి. కానీ ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి.. అధికారం మరింత ఉత్సాహాన్నిచ్చింది. 20 నెలల తర్వాత కూడా...