Category : హోమ్

హైదరాబాద్హోమ్

మూసీ రివర్ ఫ్రంట్ బాధితులకు ఊరట

Satyam News
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌లోని తమ భూములను తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బాధితుల...
ప్రత్యేకంహోమ్

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News
నిజం. నేపాల్ వరదల్లో ఈ దేవత వందలాది మందిని కాపాడింది. ఆ దేవత పేరు కెప్టెన్ ప్రియా అధికారి. నేపాల్‌లో కుండపోత వర్షాలు, వరదలు, భారీ కొండచరియలు విరిగిపడటంతో నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర...
మహబూబ్ నగర్హోమ్

దళితుల హక్కుల కోసం మాట్లాడితే కేసులా?

Satyam News
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన...
హైదరాబాద్హోమ్

క్రిటికల్ మినరల్స్ పరిశోధనకు ‘త్రిముఖ’ భాగస్వామ్యం

Satyam News
క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,...
విశాఖపట్నంహోమ్

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam News
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం రేపటితో సాకారం కాబోతోందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పాయకరావుపేటలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను...
ప్రత్యేకంహోమ్

గెలిచిన కాక్రోచ్: విద్యార్థులపై కేసులు కొట్టేసిన ‘సుప్రీం’

Satyam News
కాక్రోచ్ జనతా పార్టీ పూర్తి విజయం సాధించింది. నీట్ ప్రశ్నా పత్రం లీక్ పై జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై అన్ని కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టు నేడు ఆదేశించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో...
సంపాదకీయంహోమ్

జీగ్రూప్ సుభాష్ చంద్ర అప్పు వివాదం ఏంటి?      

Satyam News
ఒక సామాన్యుడు బైక్ లోన్ లేదా ఇంటర్నెట్ బిల్లు, కనీసం ఒక్క నెల ఈఎంఐ (EMI) ఆలస్యంగా కట్టినా ఫోన్ కాల్స్, బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఒత్తిళ్లు, సిబిల్ స్కోర్ పతనం, ఆస్తుల జప్తు...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి విశేష పంచామృతాభిషేకం

Satyam News
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవంలో మధ్య ఆరాధనలో  భాగంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి విశేషంగా ఫల పంచామృత, అభిషేకం శ్రీ మఠం పీఠాధిపతి నిర్వహించారు. ముందుగా శ్రీ...
ఆధ్యాత్మికంహోమ్

మంత్రాలయం శ్రీ మంచాలమ్మకు ప్రత్యేక అలంకరణ

Satyam News
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 355వ మధ్య ఆరాధన మహోత్సవంలో భాగంగా మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవతకు ప్రత్యేకంగా విశేష పూజలు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం మంచాలమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా...
ప్రకాశంహోమ్

వెలిగొండతో రూపురేఖలు మారనున్న మార్కాపురం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో చరిత్ర సృష్టించాలన్నా.. గత చరిత్రను తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు...