Category : హోమ్

ప్రత్యేకంహోమ్

ప్రధాని మోడీ పర్వటనకు ముస్తాబవుతున్న భోగాపురం ఏర్ పోర్ట్

Satyam News
ఉత్తరాంధ్ర తలమానికం కానున్న, పారిశ్రామిక హబ్ గా రూపుదిద్దుకోబోతున్న మూడు జిల్లాల అభివృద్ధికి మూలమైన భోగాపురం లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ ను వచ్చే నెల 1వ తేదీన ప్రధాని మోడీ...
విజయనగరంహోమ్

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే తిరుగుబాటు తప్పదు!

Satyam News
ప్రజా సొమ్ముతో నిర్మించబడిన ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థను దశలవారీగా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రమాదకర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీపీఐ నేత అశోక్ విమర్శించారు. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం ద్వారా...
ముఖ్యంశాలుహోమ్

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News
నీట్ విద్యార్ధుల పేరుతో కాక్రోచ్ పార్టీ నిర్వహించిన జంతర్ మంతర్ ధర్నాలో దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా సంస్థలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు....
జాతీయంహోమ్

ముగ్గురు అక్కాచెల్లెళ్లు…. ఒకే మొగుడు…. వీడియో వైరల్

Satyam News
ఆ ముగ్గురు యువతులు ప్రతి రోజూ వైరల్ అయ్యే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లు. ఆ ముగ్గురూ అక్కా చెల్లెళ్లు కూడా. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఏం చేశారో తెలిస్తే మీరు ముక్కున...
ప్రత్యేకంహోమ్

ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరిన్న కఠిన చర్యలు

Satyam News
ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపటి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. వరుసగా...
కరీంనగర్హోమ్

తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు

Satyam News
దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఎన్‌ఎస్‌యూఐ రామడుగు మండల అధ్యక్షుడు జవ్వాజి అజమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూలై 24న...
జాతీయంహోమ్

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News
పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నా ప్రధాని మోదీ సభలో స్పందించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించాలని, పార్లమెంట్ ఎందుకు నడవడం...
హైదరాబాద్హోమ్

పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రారంభం

Satyam News
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న స్టార్ క్యాన్సర్ సెంటర్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక “పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్”ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. సమగ్ర క్యాన్సర్ చికిత్సతో...
క్రీడలుహోమ్

11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్–2026 పోటీ ప్రారంభం

Satyam News
గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్–2026’  క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి...
ఖమ్మంహోమ్

సత్తుపల్లి ఓసి లో భట్టి విక్రమార్క క్షేత్రస్థాయి పరిశీలన

Satyam News
పోటీ ప్రపంచంలో సింగరేణి క్యాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం...