రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్ కంచలో ఉన్న 373 ఎకరాల, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా...
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందిగా కోరుతూ టీవీకే అధినేత విజయ్ నేడు గవర్నర్ ను కోరారు. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలసిన విజయ్ తనకు మెజారిటీ...
రైల్వే నెట్వర్క్లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్ సెంటర్గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్లు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ కు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. దాంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...
శ్రీ వేoకటేశ్వర స్వామి కృపతో టి .టి .డి . తిరుపతి లో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలలో 2027-2026 విద్యా సంవత్సరమునకు ప్రవేశముల ప్రక్రియ...
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని డోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలోనే టన్నెల్లోకి వెళ్లి లైనింగ్, బెంచింగ్ పనుల పురోగతిని...
తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప యాగం వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బత్తిన గుండాల రెడ్డి, మహేశ్వరి దంపతుల ఆధ్వర్యలో ఈ...
చైనాలో సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, న్యాయం, విద్య వంటి కీలక రంగాల్లో అనర్హులైన వ్యక్తులు తప్పుదోవ పట్టించే సమాచారం అందించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం నిబంధనలు...
నిత్య ప్రయోగశీలి విలక్షణ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్య కు మే నాలుగో తేదీ దాసరి నారాయణరావు 79వ జయంతి సందర్భంగా దాసరి స్మారక పురస్కారం అందజేశారు. దాసరి తన 30 సంవత్సరాల సినీ...
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమిని సంతోషంగా జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత తీవ్ర హెచ్చరికలు చేశారు. మమతా బెనర్జీ ఓటమిని సాధారణ రాజకీయ...