ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం గర్వించే శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి. రామ్గోపాల్ రావు లింక్డ్ఇన్లో రాసిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నగరం అమరావతి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి నగరాన్ని భారతదేశ అధికారిక పటంలో రాజధానిగా నమోదు చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని హోదాకు మరింత...
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గా పనిచేసిన కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తుడు లాగా ఏనాడు ప్రవర్తించలేదు. ఉద్యోగం లో ఉన్నా వైసీపీ నాయకుడు గానే ఉన్నాడు. మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు...
ప్రపంచం ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తున్నా.. జనాలు పాత పద్దతులపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పంటలు, వంటల విషయంలో సంప్రదాయ విధానాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే యూనిట్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి నేడు...
తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత కొన్నాళ్లుగా పార్టీలో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని, సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తున్నారని సాగిన ప్రచారానికి తన...
మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఆర్ వోగా పని చేసిన ప్రస్తుత వైసీపీ నాయకుడు పూడి శ్రీహరి రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కుప్పం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర...
మత్స్యకారులను రెచ్చొగొట్టి తెలుగుదేశం పార్టీని విలన్ గా చూపెట్టాలని మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దాంతో జగన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. జువ్వలదిన్నె...
కళ్లు మూసుకుంటే మూడేళ్లు అయిపోతాయి.. మనం అధికారంలోకి వస్తాం.. మైకు దొరికితే చాలు.. జగన్ రిపీట్ చేసే డైలాగ్ ఇది. అసలు ఈ మటల్లో నిజమెంత.. ఇది కూడా వైనాట్ వన్ సెవెన్టీ ఫైవ్...