Tag : #AndhraPradesh

సంపాదకీయంహోమ్

సాక్షిలో కథనం మాడభూషిది కాదా.. ఆ ఆర్టికల్‌ రాసింది ఎవరు..?

Satyam News
అమరావతిపై వైసీపీ కక్కుతున్న విషం చాలదన్నట్లు.. అద్దె గొంతులను అరువు తెచ్చుకొంటున్నారు. పోనీ ఆ రెంట్‌కి తీసుకున్న వాయిస్‌లు అసలైనవా అంటే.. అది కూడా ఫేక్‌ అంట. అమరావతి చట్టబద్దతను పార్లమెంటు ఉభయ సభల్లో...
విశాఖపట్నంహోమ్

నిరాశ్రయ గృహం లో ఉచిత వైద్య శిబిరం

Satyam News
విశాఖపట్నంలో 11 ఏళ్ల క్రితమే లక్ష్మీగాయత్రి పేరిట ట్రస్టు, ఆస్పత్రి ప్రారంభించి, ఇప్పటి వరకు 600వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన డాక్టర్ కాండ్రేగుల వెంకట రామ్‌కుమార్ సేవలు అభినందనీయమని పోలీస్ కమిషనర్ డాక్టర్...
గుంటూరుహోమ్

శాంతి పై అవినీతి నిరోధక శాఖ దాడి

Satyam News
దేవాదాయ శాఖ లో వివాదాస్పద అధికారి, సస్పెన్షన్ నుంచి ఇటీవలె విధులలో చేరిన శాంతి నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (AC) గా...
గుంటూరుహోమ్

సీఎం సారూ…. నన్ను బతికించండి..: కీర్తన

Satyam News
రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు సారూ నన్ను బ్రతికించండి. నా లివర్ పాడయ్యింది …. మీరు సాయం చేస్తే నేను బతుకుతా. నేను బతికితే, బడికి పోయి బాగా చదువుకుంటా …. అంటూ చిన్నారి...
సంపాదకీయంహోమ్

మావిగన్‌పై జగన్‌ కోరిక తీరాలంటే.. చంద్రబాబు మరో 3 సార్లు..!!

Satyam News
మచిలీపట్నం.. విజయవాడ.. గుంటూరు.. మూడు నగరాల మధ్యలో ఉన్న 110 కిలోమీటర్ల దూరాన్ని రాజధాని కారిడార్‌గా ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్‌.. కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి  2 లక్షల కోట్లు...
ముఖ్యంశాలుహోమ్

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయతో పాటు పాడేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం...
గుంటూరుహోమ్

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News
పల్నాడు జిల్లా మాచర్లలో యువతి చౌడేశ్వరి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే కూతురిని అత్యంత కిరాతకంగా అంతమొందించడం సమాజాన్ని నివ్వెరపరిచింది....
విశాఖపట్నంహోమ్

మిడిల్‌ ఈస్ట్ సంక్షోభం….. ఏపీకి గల్ఫ్ డేటా సెంటర్లు

Satyam News
మిడిల్ ఈస్ట్ వార్‌ ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారనుందా అంటే..ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి....
పశ్చిమగోదావరిహోమ్

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News
పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా పోలవరం  చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముందుగా ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించారు.  రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి...
కడపహోమ్

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam News
కడప జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం ఒంటిమిట్ట స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన సమీక్ష...