Tag : #AndhraPradesh

ముఖ్యంశాలుహోమ్

హానీ ట్రాప్ తో లేడీ “కేడీ” టోకరా….

Satyam News
“హ‌య్‌….హౌ ఆర్ యూ..ఐయామ్ …యు ఆర్… “ఇలా ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయి ఆ కుర్రాడికి ప‌రిచ‌యం అయ్యింది. కుర్ర‌కారు..యుక్త వ‌య‌స్కుడు.. ఫేస్ బుక్ లో అమ్మాయి…డేటింగ్ బాగుంది…ఆన్ లైన్‌ద్వారానే ప‌రిచ‌యం పెంచుకున్నాడు…చాటింగ్...
కర్నూలుహోమ్

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam News
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను...
జాతీయంహోమ్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Satyam News
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు...
విజయనగరంహోమ్

జొన్న‌గుడ్డిలో కార్డ‌న్ సెర్చ్‌: ఆరుగురిపై స‌స్పెక్ట్స్ షీట్స్‌

Satyam News
విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి జొన్న‌గుడ్డిలో పోలీసులు శ‌నివారం కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హించారు. విజ‌య‌న‌గ‌రం ఏఎస్పీ సౌమ్య‌ల‌త‌, డీఎస్పీ గోవింద‌రావులు ఆధ్వ‌ర్యంలో ఈగ‌ల్ టీమ్ తో పాటు విజ‌య‌న‌న‌గ‌రం వ‌న్ టౌన్‌,టూటౌన్...
సంపాదకీయంహోమ్

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News
లోకేశ్‌ని సీఎంని చేయాలి.. కాదు కాదు.. పవన్‌ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. అంటూ ఒక రేంజ్‌లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో.. జనసేన నాయకుల నుంచో...
కృష్ణహోమ్

అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కేంద్రం

Satyam News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా...
అనంతపురంహోమ్

వైసీపీ కేతిరెడ్డి భూ ఆక్రమణ: ఇద్దరి సస్పెన్షన్

Satyam News
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి సాగించిన భూ బాగోతాలపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
చిత్తూరుహోమ్

టీటీడీ ఈవోగా చార్జి తీసుకున్న ముద్దాడ రవిచంద్ర

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర  పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు. గత నెల ఫిబ్రవరి 6న ఆయన ఇన్‌ఛార్జ్ ఈఓగా బాధ్యతలు చేపట్టగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పూర్తి స్థాయి...
విజయనగరంహోమ్

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News
ప్రాధ‌మిక స్థాయిలో గుర్తిస్తే కేన్స‌ర్ ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఏఎస్పీ సౌమ్య‌ల‌త అన్నారు. అంత‌ర్జాతీయ‌ మహిళా సాధికారత వారోత్సవాల్లో సంద‌ర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక‌ డీపీఓలోని కాన్ఫ‌రెన్స్ హాలులో మహిళా...
ప్రత్యేకంహోమ్

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13...