Tag : #BreakingNews

జాతీయంహోమ్

ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

Satyam News
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శుక్రవారం నాడు ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న...
ముఖ్యంశాలుహోమ్

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News
నీట్ విద్యార్ధుల పేరుతో కాక్రోచ్ పార్టీ నిర్వహించిన జంతర్ మంతర్ ధర్నాలో దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా సంస్థలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు....
ప్రత్యేకంహోమ్

ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరిన్న కఠిన చర్యలు

Satyam News
ప్రశ్నాపత్రాల లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపటి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకున్నది. వరుసగా...
ప్రత్యేకంహోమ్

సోనియా సెహ్రావత్ ఎవరు? ఇది చదవండి…

Satyam News
కాక్రోచ్ పై వైరల్ పోస్టు పెట్టిన సోనియా సెహ్రావత్ ఎవరు? దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆ ట్వీట్ ను ఆమె ఎక్స్ లో పోస్టు చేసిన తర్వాత ఒక రకంగా దేశం మొత్తం ఊగిపోయింది....
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News
భారత సైన్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. భారత రాష్ట్రపతి వద్ద ‘ఎయిడ్-డి-క్యాంప్’ (ఏడీసీ)గా మేజర్ నవ్య షెకావత్ ఎంపికై చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు దశాబ్దాలుగా ప్రధానంగా పురుష సైనిక అధికారులకే పరిమితమైన...
జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

Satyam News
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్...
ప్రత్యేకంహోమ్

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News
హోర్మోజ్ జల సంధిని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అమెరికా సాయుధ బలగాలు ఇరాన్ దీవులపై ఆపకుండా దాడులకు తెగబడుతున్నాయి. బుధవారం లారక్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడి జరిగినట్లు ఇరాన్‌కు చెందిన తస్నీమ్ వార్తా...
ప్రపంచంహోమ్

ఉక్రెయిన్ వద్ద వాణిజ్య నౌకపై దాడి: భారతీయుడి మృతి

Satyam News
ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో భారతీయ నావికుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్...
జాతీయంహోమ్

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

Satyam News
రాజకీయాల్లో కొత్త దనం తీసుకువస్తామని చెబుతున్న కాంక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఐర్లాండ్ నుంచి నిర్వహిస్తున్న ఒక సోషల్ మీడియా ఎకౌంట్ పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ముంబై పోలీసులకు కాక్రోచ్ జనతా...
జాతీయంహోమ్

ఉగ్రవాదుల దొంగ దెబ్బకు ఓ పోలీసు బలి

Satyam News
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖకు చెందిన ఓ పోలీసు సిబ్బంది మరణించారు. విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు...