Tag : #BreakingNews

ప్రత్యేకంహోమ్

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News
ఏపీలో ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని 157 శాఖల్లో ఖాళీల వివరాలను సిద్ధం చేశారు. మొత్తం 99 వేల ఉద్యోగాల నియామకానికి ప్రకటనలు విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం...
ప్రపంచంహోమ్

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

Satyam News
ప్రియురాలి కోసం వెళ్లడం వల్లే మెక్సికో డ్రగ్స్ కింగ్ “ఎల్ మెన్చో” హతుడయ్యాడని తాజాగా వెల్లడి అయింది. “ఎల్ మెన్చో” తో ప్రేమ సంబంధం ఉన్న మహిళపై నిఘా పెట్టడం ద్వారా మెక్సికో సాయుధ...
గుంటూరుహోమ్

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News
గుంటూరు విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ (V&E) అధికారి D. సూర్య శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు విజిలెన్స్ బృందం, సత్తెనపల్లి రెవెన్యూ అధికారులతో కలిసి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయ స్వామి...
సంపాదకీయంహోమ్

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణంరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను CID కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన...
ముఖ్యంశాలుహోమ్

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News
మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు...
జాతీయంహోమ్

ఎయిర్ అంబులెన్స్ కూలి 7 గురు మృతి

Satyam News
ఝార్ఖండ్ రాష్ట్రంలోని చత్రా జిల్లాలోని సిమారియా సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన వైమానిక ప్రమాదంలో ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానం కూలిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వ...
మెదక్హోమ్

‘మన ఊరు–మన బడి’ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి

Satyam News
గత రెండున్నరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘మన ఊరు–మన బడి’ సివిల్ కాంట్రాక్టర్లు బీఆర్‌ఎస్ పార్టీ నేత టీ.హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
కృష్ణహోమ్

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Satyam News
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం…బాధిత...
ప్రత్యేకంహోమ్

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

Satyam News
విజయనగరం లో స‌ర్ విజ్జి స్టేడియంను గోవా గ‌వ‌ర్న‌ర్ ఆశోక్ గ‌జ‌ప‌తిరాజు సోమవారం ప‌రిశీలించారు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత పొద్దున్నే వాక్ థాన్ చేసారు.దాదాపు 60 ఎక‌రాల  విస్తీర్ణంలో నిర్మించిన విజ్జీ స్టేడియం ఇన్నాళ్ల‌కు...
విజయనగరంహోమ్

గుంక‌లాంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

Satyam News
విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్‌ పరిధి గుంకలాం లేఔటులో సోమవారం “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ నిర్వ‌హించారు.డీఎస్పీ గోవింద‌రావు ఆధ్వ‌ర్యంలో దాదాపు ఒక ప్ల‌టూన్ సిబ్బంది ఏక‌కాలంలో గుంకలాం లేఔటులోని ఇండ్లు, బహిరంగ ప్రదేశాలల్లో...