గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది. సచివాలయంలో...
మేడారం జాతర సమయంలో చోటుచేసుకున్న “కోవా బన్” ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ వేడుకలో అనేక మంది చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని కొనసాగిస్తుంటారు....
ఏఐలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది.. ఏపీ టాప్లో ఉంది… ఈ మాట అంటోంది ఎవరో కాదు.. కేంద్రం.. అవును, ఐటీలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్…...
విశాఖ వేదికగా నిర్వహించిన CII – AP పార్ట్నర్షిప్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా 12 సెక్టార్లలో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు,...