Tag : #StraitOfHormuz

ప్రపంచంహోమ్

ఇరాన్ ప్రతీకారం: మండిపోతున్న గల్ఫ్ దేశాలు

Satyam News
ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు అల్లాడుతున్నాయి. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఇరాన్ తన గల్ఫ్ అరబ్ పొరుగు దేశాల ఇంధన కేంద్రాలపై దాడులను తీవ్రతరం...
ప్రత్యేకంహోమ్

హార్ముజ్ వద్ద ఇరాన్ క్షిపణి స్థావరాలపై బాంబుల వర్షం

Satyam News
హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాశ్రయ రవాణాకు ముప్పుగా మారిన ఇరాన్ తీర ప్రాంత క్షిపణి స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో భారీ శక్తి గల 5,000 పౌండ్ల “డీప్ పెనెట్రేటర్”...
ప్రపంచంహోమ్

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News
పశ్చిమ ఆసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మధ్యవర్తిత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. యుద్ధం నిలుపుదల చేయడంలో...
జాతీయంహోమ్

ఆందోళన వద్దు వంటగ్యాస్ అందిస్తాం

Satyam News
దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం...
ప్రత్యేకంహోమ్

హోర్ముజ్ జలసంధి లో ట్యాంకర్ల కు రక్షణ కల్పించలేదు

Satyam News
హోర్ముజ్ జలసంధి గుండా అమెరికా నౌకాదళం ఒక చమురు ట్యాంకర్‌కు రక్షణగా (ఎస్కోర్ట్) వెళ్ళిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ అంతకుముందు చేసిన...
ప్రత్యేకంహోమ్

వంటగ్యాస్ రాలేదా? ఇవిగో కొత్త గైడ్ లైన్స్

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో LNG సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా భారతదేశానికి వచ్చే ఎక్కువ శాతం LPG మరియు LNG సరుకు రవాణా జరిగే...
ప్రపంచంహోమ్

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ట్యాంకర్ల రాకపోకలు గత వారంతో పోలిస్తే దాదాపు 90 శాతం మేర తగ్గాయని నౌకల కార్యకలాపాల విశ్లేషణలో వెల్లడైంది. కెప్లర్ సంస్థకు చెందిన ప్రిన్సిపల్ ఫ్రైట్ అనలిస్ట్ మాట్...
ప్రపంచంహోమ్

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News
పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్...