ఏఐ సదస్సు లో బాగంగా పీఎం మోడీని ఏఐసీసీ జాతీయ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించడంపై బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీని ఉత్తరాంధ్ర విజయనగరం లో బీజేపీ నేతలు...
తిరుమల పవిత్రతను కాపాడింది తామేనంటూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఏడుకొండల అస్తిత్వాన్నే దెబ్బతీయాలని చూసిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని గుర్తు చేస్తున్నారు...
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీ జరుగుతున్న AI సమ్మిట్ లో చేసిన ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ప్రకటించిన అంశం సాంకేతిక పరంగా అత్యంత కీలకమైనది. “ఈ ఎదుగుదల వెనుక మనకున్న...
గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్...
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి...
ప్రతిరోజూ ఉదయం వేళ కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా నిలబడితే మన ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావం ఉంటుంది. ఆ మార్పులు ఏమిటో మీకు తెలుసా, తెలియకపోతే...
కల్తీ నెయ్యి స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.. కట్టు కథలతో జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వినే వాళ్లుంటే జగన్ అండ్ కో ఎన్ని అబద్దాలైనా చెబుతారు. ఈ అబద్దాల స్కీమ్ని...
కార్పొరేట్ ఉద్యోగులకే కాదు.. రైతులకూ క్రెడిట్ కార్డులు అందజేస్తోంది మోడీ సర్కారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్నదాతకు అవసరంలో రుణ సదుపాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ని...
గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది. సచివాలయంలో...
ఏడాది కాలంగా జాతీయ స్థాయిలో ఎన్నికల పరంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. హిందీ గడ్డలో గట్టి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి...