ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన...
తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. లేఖ...
ఇరాన్ అధికారికంగా హార్ముజ్ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్...
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో పెట్రోలు డీజిల్ కొరత వస్తుందనే వార్తలను అధికారులు కొట్టిపడేస్తున్నారు. భారత్ వద్ద ఆరు నుంచి ఎనిమిది వారాలకు సరిపడా ముడి చమురు మరియు ఇంధన నిల్వలు ఉన్నాయని...
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi...
ఇరాన్ అణు సామర్థ్యాలను అణిచివేసే వరకు ఇజ్రాయెల్, అమెరికా దళాలు తమ సైనిక చర్యలను ఆపబోవని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ స్పష్టం చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బూస్ట్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటికొచ్చింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ నిర్మించడానికి ప్లాన్ సిద్ధమైందట. ఇందుకోసం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది....
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు....
యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్న మీ స్నేహితులు, బంధువుల భద్రత కోసం ఆయా దేశాల అత్యవసర సంప్రదింపు నంబర్లను తప్పనిసరిగా వారికి చేరవేయండి. ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను, నిరుద్యోగ జెఎసి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ పర్యటనను...