ఈ నెల 15 వ తేదీ మహాశివరాత్రి సందర్బంగా విజయనగరం జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన పుణ్యగిరి కొండపై శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాటు చేయాలని...
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు రసాయన ఎరువులకు బదులుగా కంపోస్ట్ వంటి సంప్రదాయ ఎరువుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. 18 లక్షల మంది...
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మంగళగిరి ఎంపీడీవో సుగుణమ్మ అన్నారు. మంగళవారం నగరంలోని గండాలయ పేటలో జరిగిన ఆధార్ అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు....
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రష్యాకు చెందిన కార్గో విమానం ల్యాండ్ అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. రష్యా నుంచి వచ్చిన ఈ కార్గో ఫ్లైట్ టెహ్రాన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగినట్లు సమాచారం. అయితే...
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా...
అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం (ఐ సి సి డి) సందర్భంగా మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) లో బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో...
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు...
టీ20 ప్రపంచకప్లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్, శ్రీలంకల విజ్ఞప్తి మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో టోర్నమెంట్పై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. అత్యంత...
బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా త్రిశాల్ ఉపజిలాలో ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం, బోగర్ బజార్ కూడలిలో ఉన్న...