Month : March 2026

అనంతపురంహోమ్

నందమూరి బాలకృష్ణ చొరవతో జాబ్ మేళా

Satyam News
హిందూపురం నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిశానిర్దేశం, వారి ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మద్దతుతో హిందూపురంలో భారీ మెగా జాబ్ మేళా విజయవంతంగా...
ప్రత్యేకంహోమ్

దుబాయ్ ఎయిర్ పోర్టు పై మళ్ళీ దాడి

Satyam News
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో విమానాశ్రయానికి సమీపంలోని ఒక ఇంధన ట్యాంక్ లక్ష్యంగా డ్రోన్...
గుంటూరుహోమ్

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Satyam News
ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. ఆదివారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లింలతో కలిసి...
ప్రత్యేకంహోమ్

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

Satyam News
దేశంలో పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్న ప్రజలు ఇప్పుడు భారీగా ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్...
ముఖ్యంశాలుహోమ్

వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన గత వైసిపి ప్రభుత్వం

Satyam News
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు విమర్శించారు. నరసరావుపేటలోని మాంస విక్రయ కేంద్రాలపై ఆదివారం ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్...
గుంటూరుహోమ్

కూటమి పాలనలో అన్ని అక్రమ అరెస్టులే

Satyam News
కూటమి పాలనలో రాష్ట్రం మొత్తం అక్రమ అరెస్టులు దాడులే జరుగుతున్నాయని వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం గుంటూరు రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
మెదక్హోమ్

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News
తెలంగాణలోని కోట్లాది మంది అన్నదాతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సాగు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరటనిస్తూ, ఈ నెల...
హైదరాబాద్హోమ్

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

Satyam News
అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు...
గుంటూరుహోమ్

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

Satyam News
రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు...
ముఖ్యంశాలుహోమ్

ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసు పై చంద్రబాబు సీరియస్

Satyam News
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్‌ డ్రగ్స్ కేసు ఆరోపణల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు....