మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించి గత 10 రోజులుగా పరారీలో ఉన్న వైసీపీ నేత, వైసీపీ ఆముదాలవలస ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సీఎంకున్న ప్రోటోకాల్ ప్రకారం...
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు...
కృత్రిమ మేధస్సు (AI) వైద్య రంగంలో కీలక మార్పులకు దారితీస్తోందని నేషనల్ హెల్త్ సమ్మిట్లో పాల్గొన్న వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, అధునాతన వైద్య పరీక్షలు, చికిత్స ప్రణాళిక, రోబోటిక్ సర్జరీ...
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పేపర్ లీక్లు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జార్ఖండ్లో కొనసాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు...
రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా...
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ (LA), పునరావాసం–పునర్నిర్మాణం (R&R) కోసం ప్రాధాన్యత ప్రాతిపదికన రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్....
తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడం, తద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విస్తృతం చర్చలు...
రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీలు చేసి పరిపాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసింది. ప్రధాన నియామకాల విషయానికి వస్తే షంషేర్ సింగ్ రావత్ ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యాటక & సాంస్కృతిక...
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. పలుచోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాలు నిలిచిపోయి, గంటల...