Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
“మనం చెట్లను కాపాడితే… చెట్లు మనల్ని కాపాడతాయి” అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, “చెట్ల రామయ్య” అలియాస్ “వనజీవి రామయ్య”గా తన జన్మను ధన్యం చేసుకుని, భారత ప్రభుత్వం...
మత్స్యకారులను రెచ్చొగొట్టి తెలుగుదేశం పార్టీని విలన్ గా చూపెట్టాలని మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దాంతో జగన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. జువ్వలదిన్నె...
మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సంయుక్త సైన్యాధిపతి అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పోర్టులపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయకపోతే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని ఆయన...
పాకిస్తాన్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోకి అక్రమంగా తుపాకుల స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ విషయాన్ని నిఘా సంస్థలు ఆచూకీ కనుగొన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో సరిహద్దు దాటించి అక్రమంగా తుపాకులు సరఫరా చేసే పద్ధతిలో...
లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లులు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ముస్లిం...
కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెంపో వాహనం-లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృత్యువాత...
సినీ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోలీసులు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి...
కళ్లు మూసుకుంటే మూడేళ్లు అయిపోతాయి.. మనం అధికారంలోకి వస్తాం.. మైకు దొరికితే చాలు.. జగన్ రిపీట్ చేసే డైలాగ్ ఇది. అసలు ఈ మటల్లో నిజమెంత.. ఇది కూడా వైనాట్ వన్ సెవెన్టీ ఫైవ్...
అమరావతిని మార్చడం, కంపెనీలను తరిమేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఎలాంటి పనులు చేయడం వల్ల అధికారం కోల్పోయారో.. ప్రతిపక్షంలోకి వచ్చాకా అదే పని చేస్తానంటున్నారు. ఆయన వ్యవహారం చూస్తుంటే.. ఏపీనే మార్చేస్తాను.....
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ సంస్థాగత కమిటీలను ప్రకటించారు. ఈ నియామకాల్లో అనుభవజ్ఞులకు, యువకులకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు...