డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ దేశంలో కొత్త రాజకీయ సంక్షోభానికి దారితీసేలా ఉందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తే,...
