Author : Satyam News

2995 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రత్యేకంహోమ్

భారత ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్ భేటీ

Satyam News
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జస్టిస్ సూర్యకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. శంషాబాద్ లోని హోటల్...
సినిమాహోమ్

రూ.961 కోట్లకు చేరిన దురంధర్ 2 కలెక్షన్లు

Satyam News
భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ రికార్డు నమోదైంది. దురంధర్ 2 The Revenge బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ కేవలం 15 రోజుల్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలైన...
గుంటూరుహోమ్

చెరువు నీళ్లు కూడా అమ్ముకున్న పిన్నెల్లి

Satyam News
మాచర్ల రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో తీవ్ర ఆరోపణలు...
మహబూబ్ నగర్హోమ్

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News
ప్రజలకు మరింత చేరువగా, వేగవంతంగా  పారదర్శకంగా పోలీస్ సేవలను అందించాలనే లక్ష్యంతో సీరియస్ నేరాలలో ‘ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్ ’ విధానాన్ని అమలు చేస్తున్నామని వనపర్తి జిల్లా ఎస్పీ సునితరెడ్డి  తెలిపారు. వనపర్తి జిల్లా పోలీసు ...
ఆధ్యాత్మికంహోమ్

ఈనెల 23 నుండి శ్రీ శేషదాసుల 141 ఆరాధన ఉత్సవాలు

Satyam News
శ్రీ పురందర దాసులవారి శిష్య పరంపరలో అపరోక్షజ్ఞానులైన హరిదాసులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మొదలకల్లు శేషదాసులవారు సకల మధ్వులకూ చిరపరిచితులు, వీరు అనేక ఉగాభోగములు, సుళాదులు మరియు కీర్తనలను రచించినారు. శ్రీ శేషదాసులవారు గద్వాల్ తాలూక...
జాతీయంహోమ్

గాల్లోనే పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్

Satyam News
ఝార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 23న చాత్రా జిల్లా కాసియాటు గ్రామం సమీపంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఏడు మంది ప్రాణాలు...
విశాఖపట్నంహోమ్

పూర్ణా మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం

Satyam News
విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 35వ వార్డులో ఉన్న పూర్ణ మార్కెట్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై వార్డు నాయకులు విశాఖ...
ఆదిలాబాద్హోమ్

బాసర ఆలయ అభివృద్ధి పనులకు 6న శంకుస్థాపన

Satyam News
బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి...
ప్రపంచంహోమ్

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News
ఇరాన్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియో కొత్త ఆందోళనలకు దారితీసింది. ఆ వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న 1 గిగావాట్ సామర్థ్యం గల “స్టార్గేట్ ఏఐ డేటా సెంటర్”పై దాడి చేసే...
ముఖ్యంశాలుహోమ్

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News
రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర...