Author : Satyam News

3164 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
హైదరాబాద్హోమ్

సాక్షికి పోటీగా రూ. 500 కోట్లతో విజయసాయి రెడ్డి మీడియా!

Satyam News
వైసీపీలో ఒకప్పుడు నెంబర్-2గా చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంతంగా డిజిటల్ మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు రెడీ అయ్యారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు,...
సంపాదకీయంహోమ్

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

Satyam News
రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ పిలవగానే స్పందిస్తున్నారు మంత్రి నారా లోకేశ్‌. బసవ తారకం క్యాన్సర్‌ హాస్పటల్‌ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి బాలకృష్ణ. ఈ...
విజయనగరంహోమ్

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News
“ఆపరేషన్ వజ్రప్రహార్”లో బాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి పోలీస్ స‌బ్ డివిజ‌న్‌ రేగిడి ఆముదాల‌వలస పోలీస్ స్టేష‌న్ ప‌రిధి చిన శిర్లాంలో శ‌నివారం పోలీసులు కార్డ‌న్ అండ్ సెర్చ్ నిర్వ‌హించారు.సుమారు 120 గ‌డ‌ప‌ల‌లో సోదాలు...
ముఖ్యంశాలుహోమ్

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

Satyam News
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల సందర్భంగా ఇరాన్ ఒక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆ ప్రదర్శనలో ఏమి ఉన్నదంటే…. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల మొదటి రోజున మీనాబ్...
ప్రపంచంహోమ్

హోర్మోజ్ లో బాంబులు ఎక్కడ పెట్టారో మరచిపోయిన ఇరాన్

Satyam News
యుద్ధం ముగిసినా కూడా అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిని తెరవడం ఇప్పటిలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మందుపాతరలు పెట్టారో ఇరాన్ మరచిపోయింది. గత నెలలో జరిగిన ఘర్షణ సమయంలో ఇరాన్ సముద్ర మార్గంలో...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ తో చర్చలకు పాక్ చేరుకున్న జేడీవాన్స్

Satyam News
గల్ఫ్ లో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చే లక్ష్యంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ యుద్ధం...
అనంతపురంహోమ్

కళ్యాణదుర్గం వైకాపా ‘కుబేరుడు’… ఒక ఫోటోషాప్!

Satyam News
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ 7 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చూస్తుంటే  వైకాపా లిక్కర్ స్కామ్ డైరెక్టర్లు కూడా బిక్కమొహం వేయాల్సిందే. ఏకంగా ఏడు పక్కన పన్నెండు సున్నాలు పెట్టి, ప్రపంచ...
ప్రత్యేకంహోమ్

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News
నవశకం సాంకేతికత క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా అమరావతి ఎదుగుతోంది. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా రూపు దిద్దుకుంటోంది. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల...
ముఖ్యంశాలుహోమ్

శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైపు లైన్ పనుల పూర్తికి చర్యలు

Satyam News
యుద్దాల కారణంగా తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని...
ప్రత్యేకంహోమ్

‘అక్రమ నగదు’ వ్యవహారంలో న్యాయమూర్తి రాజీనామా

Satyam News
న్యాయమూర్తిగా పని చేస్తూ కూడా అక్రమ నగదును భారీ ఎత్తున పోగేసుకున్న యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. న్యాయమూర్తిగా పని చేసిన యశ్వంత్...