Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ప్రపంచ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక మైలురాయిని సాధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకటించిన నాలుగో పారిశ్రామిక విప్లవం (Fourth Industrial Revolution – 4IR)కు సంబంధించిన C4IR (Centre for...
జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఉన్న రాజంపేట ఎంపి, వైసీపీ ముఖ్యనాయకుడు, జగన్ రెడ్డి సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన...
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ఈ-లాటరీ విధానంలో 115 రిటర్నబుల్ ప్లాట్లను పూర్తిగా పారదర్శకంగా కేటాయించినట్లు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్డీఏ) అధికారులు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి...
విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. వైజాగ్ రైల్వే స్టేషన్లో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న రెండు వ్యక్తులను ఆపి వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత వారిని...
అలవోకగా అబద్దాలు చెప్పేమాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కనీసం అందుకు సిగ్గు కూడా పడటం లేదు. రాజకీయం కోసం ఆయన చెప్పే అసత్యాలు చూస్తుంటే ఇలా కూడా చెబుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయకతప్పదు. పట్టాదారు...
ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జాకబ్ అండ్ కో (Jacob & Co.) ఒక కొత్త వాచ్ ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జనవరి 21న...
అది ఒక జైలు…. అందులో ఇద్దరు జీవిత ఖైదీలు… ఇద్దరూ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నవారే. అలాంటి వారి ఇద్దరి మధ్య అదీ కూడా జైలు గోడల మధ్య ప్రేమ పుట్టింది. దాంతో ఆ...
ఇరాన్ వైపు అమెరికా ఒక భారీ నౌకాదళాన్ని (ఆర్మాడా) పంపుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఆ దళాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్లో నిరసనకారులను హతమార్చడం...
సమాజాన్ని సరిదిద్దడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన జర్నలిస్టులకు ప్రత్యేక ప్రయోజనాలను అందించడానికి మా విభాగం చొరవ తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన అన్ని జర్నలిస్టులు వైద్య విద్య శాఖ...
జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) డైరీ, జిల్లా అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో జిల్లా...