Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
బ్రెయిన్ స్ట్రోక్ కు గురై సికింద్రాబాద్- బోయినపల్లి లోని హెకా రిహబ్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న ఆందోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు కనకంటి భూమయ్యా ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగ...
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై మున్సిపల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ...
తమిళనాడులో జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు. మంజంగరనై ప్రాంతంలోని ఓ ప్రైవేటు సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియా వాయువు భారీగా లీక్ కావడంతో పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు...
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన “యోగాంధ్ర–2026” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని...
షాద్ నగర్ నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలు ఉప నయనాలు, వివాహాలకు చేసుకోడానికి భవనం లేదని తక్షణమే ఆ అవసరం తీర్చాలని బ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కోరారు. కార్యక్రమాలు జరుపుకోవడానికి...
నడిగడ్డ భక్తులకే కాక సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల ఇలవేల్పు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు....
హారర్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన...
చిలకలూరిపేట సమీపంలోని లింగంగుట్లలో నిర్వహించిన పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నేడు పాల్గొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా...
పెట్టుబడుల సాధనే ఎజెండాగా మంత్రి నారా లోకేష్ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. కోల్కతా పర్యటనలో భాగంగా పారిశ్రామిక వర్గాల ముందు మంత్రి లోకేష్ ఉంచిన ప్రతిపాదనలు, సరికొత్త 3S ఫార్ములా – Speed, Stability,...