Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మత్స్యసాగర మాల ను రేపు ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఎర్రముక్కాం...
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నౌకా దిగ్బంధనాన్ని ఉపసంహరించుకునేది లేదని ట్రంప్...
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. మన దేశానికి వచ్చిన సింగిల్ లార్జెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్.. ఒప్పందం నుంచి ఆపరేషన్ వైపు సాగుతోంది. అయినా ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి లాభమేంటి.. అనుబంధ...
ప్రవచనాలు చెప్పే గొంతు..నిగర్విలా కనిపించే రూపం..కానీ వెనుక అడ్డగోలు భూ దోపిడీ! వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్కు ముఖ్య సలహాదారుగా చక్రం తిప్పిన విశ్రాంత IAS అధికారి అజేయ కల్లం అసలు రంగును...
వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంచలన నివేదిక సమర్పించింది. జగనన్న కాలనీల కోసం భూములను...
వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మరో భారీ ఆర్ధిక ప్యాకేజీ రెడీ అవుతోంది. ఉక్కు కర్మాగారానికి 8 వేల కోట్ల రూపాయల సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను...
2025లో విజయవంతమైన తొలి సీజన్ తరువాత వచ్చిన ఊపును కొనసాగిస్తూ, జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియాతో కలిసి ఈ రోజు హైదరాబాద్లో సీజన్ 2 ప్లేయర్ వేలం, డ్రాఫ్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది....
రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
పల్నాడు జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నరసరావుపేటలోని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎదుట...
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా మాత్రం కొత్త అంతర్జాతీయ సమాఖ్య ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానం నిలిచిపోవడంతో, ఇతర దేశాలను కలుపుకొని “మారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్”...