Author : Satyam News

3152 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ఆధ్యాత్మికంహోమ్

మనమిత్ర లో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు

Satyam News
శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం టికెట్లు కూడా మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవాటికెట్లను...
ముఖ్యంశాలుహోమ్

క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదు

Satyam News
తనకు రాజకీయంగా క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నేడు ఆమె వే టు న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ పలు అంశాలపై తన స్పందన ఇచ్చారు....
కరీంనగర్హోమ్

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చేతిలో బాధితురాలై మైనర్ బాలిక తల్లి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో తన కుటుంబానికి, తన కూతురికి...
హైదరాబాద్హోమ్

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

Satyam News
పాన్‌ ఇండియా పాలిటిక్స్ చేయలేని ప్రాంతీయ పార్టీలు.. రీజనల్, రెలీజియన్ సెంటిమెంట్‌ రాజకీయాలనే నమ్ముకొంటున్నాయి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌.. అధిపత్యాన్ని సవాల్‌ చేయడానికి ఒక...
ముఖ్యంశాలుహోమ్

కాటన్ ఆశయాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి

Satyam News
కాటన్ మహాశయుని ఆశయాలతో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని అన్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం విజయవాడ జలవనరుల మంత్రి క్యాంపు కార్యాలయంలో సర్.ఆర్దర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన...
కృష్ణహోమ్

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు...
సంపాదకీయంహోమ్

ఫ్యాక్షన్ నుంచి ఫైటర్ జెట్ల దాకా…మారిన సీమ ఇమేజ్!

Satyam News
రాయలసీమ జిల్లాలు.. అనగానే ఇప్పటికీ మిగిలిన ప్రపంచానికి గుర్తొచ్చే ఇమేజ్ వేరు. కానీ, గడిచిన కొన్నేళ్లుగా అక్కడ, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పారిశ్రామిక విప్లవం గురించి చాలామందికి అవగాహన తక్కువ....
ప్రత్యేకంహోమ్

పశ్చిమాసియా ఉద్రిక్తతలు వాంఛనీయం కాదు

Satyam News
పశ్చిమ ఆసియా లో కొనసాగుతున్న యుద్ధం అవాంఛనీయమని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో నేడు ఆయన ద్వైపాక్షిక చర్చల్లో...
జాతీయంహోమ్

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News
ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన భారీ వర్షాలు, ఈదురుగాలులు మరియు మెరుపులతో కూడిన తుఫాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య...
ప్రత్యేకంహోమ్

War effect: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

Satyam News
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో, దేశీయంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల మేర పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత దేశంలో...