మెగా డిఎస్సీ నిర్వహించి 16 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసి ఏడాది గడిచిన తర్వాత వైసీపీ ఇప్పుడు అదే అంశంపై తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఎక్కడా ఫిర్యాదుదారులు లేకపోయినా వైసీపీ మెగా డిఎస్సీపై...
ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసాడు ఒక వైసీపీ నాయకుడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ నేరానికి...
పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ప్రతి వారం ఒక రోజు మంత్రులకు ప్రభుత్వ పనుల నుంచి విరామం ఇచ్చి, పార్టీ...
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయగా, ఆ రాజీనామాను రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య తన...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ నాయకత్వ మార్పుపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు...
భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (SIR) అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ...
జగన్ చెప్పిన ఒక్క అబద్దంతో.. మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైనదో ప్రస్తుతం జగన్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లే వివరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి...
ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు...
మాజీ మోడల్, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ నిందితులను కాపాడుతోందన్న ప్రచారం తమను బాధించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ...
హత్య రాజకీయాలకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు తమ రాజకీయ ఎదుగుదలల్లో ఎందరో అమాయకులు...