ఒక్కో నియోజకవర్గంలో రూ.50-100 కోట్ల వ్యయం: ఇప్పటికే కీలక నేతలఇళ్లకు చేరిన నగదు! రాజధానిలో ఓటుకు నోటు పంపిణీ షురూ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు....
గిరిజనేతలకు సైతం పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ...
కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉన్నా మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతూనే ఉన్నది. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ప్రచారం తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం గాంధారి,...
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో మోసాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో కూడా గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు సంబంధించిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దాంతో ఒక్క సారిగా అధికార వైసీపీకి షాక్ తగిలినట్లయింది. చంద్రబాబునాయుడుకు...
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను దోచుకుంటున్న ఈ ప్రాంతం వారిని...
పోక్సో చట్టంతో మైనర్లకు ఎస్పీ అండ: “సత్యం న్యూస్. నెట్” ఇయర్ రౌండప్ గడచిన మూడేళ్లుగా విజయనగరం జిల్లాలో రెచ్చిపోతున్న కామాంధులపై పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. 2021 నుంచి ఈ ఏడాది...
సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ...
విజయనగరం జిల్లా న్యాయ స్థానం సంచలన మైన తీర్పు వెల్లడించింది. అదీ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జిల్లా లో పోక్సో చట్ట ప్రకారం నిందితుడికి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష తో...