24.7 C
Hyderabad
May 20, 2024 01: 06 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

కట్టలు తెగిన కరెన్సీ.. ఓటుకు రూ.3 వేలు!

Satyam NEWS
ఒక్కో నియోజకవర్గంలో రూ.50-100 కోట్ల వ్యయం: ఇప్పటికే కీలక నేతలఇళ్లకు చేరిన నగదు! రాజధానిలో ఓటుకు నోటు పంపిణీ షురూ అయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు....
Slider ప్రత్యేకం

గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇప్పిస్తాం : సీఎం కేసీఆర్‌

Satyam NEWS
గిరిజనేతలకు సైతం పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ...
Slider ప్రత్యేకం

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

Satyam NEWS
కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉన్నా మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతూనే ఉన్నది. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....
Slider ప్రత్యేకం

గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం

Satyam NEWS
ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ప్రచారం తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం గాంధారి,...
Slider ప్రత్యేకం

మోసాల కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో మోసాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో కూడా గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
Slider ప్రత్యేకం

స్కిల్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట

Satyam NEWS
స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు సంబంధించిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దాంతో ఒక్క సారిగా అధికార వైసీపీకి షాక్ తగిలినట్లయింది. చంద్రబాబునాయుడుకు...
Slider ప్రత్యేకం

త్యాగం తెలంగాణ ప్రజలది భోగం కల్వకుంట కుటుంబానిది

Satyam NEWS
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందామని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య పేర్కొన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను దోచుకుంటున్న ఈ ప్రాంతం వారిని...
Slider ప్రత్యేకం

రెచ్చిపోయిన కామాంధులు: మైనర్లపైనే తీర్చుకున్న కామవాంఛలు

Satyam NEWS
పోక్సో చట్టంతో మైనర్లకు ఎస్పీ అండ: “సత్యం న్యూస్. నెట్” ఇయర్ రౌండప్ గడచిన మూడేళ్లుగా విజయనగరం జిల్లాలో రెచ్చిపోతున్న కామాంధులపై పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. 2021 నుంచి ఈ ఏడాది...
Slider ప్రత్యేకం

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

Satyam NEWS
సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ...
Slider ప్రత్యేకం

విజయనగరం పోక్సో కోర్ట్ సంచలన మైన తీర్పు….!

Satyam NEWS
విజయనగరం జిల్లా న్యాయ స్థానం సంచలన మైన తీర్పు వెల్లడించింది. అదీ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జిల్లా లో పోక్సో చట్ట ప్రకారం నిందితుడికి 20 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష తో...