రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్లు...
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి, వినియోగదారుల భద్రతను పటిష్టం చేయడానికి ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు కొన్ని కీలక మార్పులు, నిబంధనలను అమలు చేస్తున్నాయని, వినియోగదారులు వీటిని గమనించి సహకరించవలసిందిగా...
జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని గో ప్రచార క్ సేవాసమితి ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతకు అలంకరింపచేసిన...
మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని మసీదులలో ఉన్న 180 మంది ఇమామ్, మౌజన్, హఫీస్ లకు రంజాన్ తోఫాను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంను పట్టణంలోని జామీయా మసీదు...
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయికి చేరుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత వంటి ప్రభావాలు మరింత...
విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్ట్ చేపట్టారు. విజయవాడలోని KL రావు కాలనీ సమీపంలో కృష్ణా వెస్ట్రన్ డెల్టా మెయిన్ కాలువపై 128 మీటర్ల పొడవుతో, 2+2...
ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు అల్లాడుతున్నాయి. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఇరాన్ తన గల్ఫ్ అరబ్ పొరుగు దేశాల ఇంధన కేంద్రాలపై దాడులను తీవ్రతరం...
గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయిల్–ఇరాన్ మధ్య ఇంధన మౌలిక వసతులపై దాడులు పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మార్కెట్లపై...
వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంగళవారం...
వరంగల్ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్రీచైతన్యలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులకు బోధనతో పాటు...