Category : హోమ్

ప్రపంచంహోమ్

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు...
కృష్ణహోమ్

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News
సస్పెన్షన్ బాధతో విజయవాడ నగర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఒక ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదకర సంఘటన నేడిక్కడ జరిగింది. పటమట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపి ఈ మేరకు...
ముఖ్యంశాలుహోమ్

దివ్యాంగులకు ఉచిత ప్రయాణానికి శ్రీకారం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం...
ప్రత్యేకంహోమ్

పొరుగు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

Satyam News
ఇరాన్‌కు చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరిని వైమానిక దాడిలో హతమార్చిన తరువాత, బుధవారం ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాలు, ఇజ్రాయిల్‌పై దాడులు జరిపింది. ఆధునిక క్షిపణులను ఉపయోగించి వాయు రక్షణ...
ప్రత్యేకంహోమ్

జగన్‌-భారతి స్కెచ్‌కు విజయమ్మ బ్రేకులు..ఆస్తి వివాదంలో ట్విస్ట్‌!

Satyam News
వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వై.ఎస్‌. విజయమ్మ..మాజీ సీఎం, తన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలపై నేరుగా రంగంలోకి దిగారు. NCLAT చెన్నై బెంచ్‌కు...
చిత్తూరుహోమ్

4.14 కోట్లు పలికిన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్

Satyam News
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కు నిర్వహించిన వేలం పాటలో 4.14 కోట్లకు పలికిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. 2026-2027 సంవత్సరానికి మంగళవారం నగరపాలక సంస్థ...
హైదరాబాద్హోమ్

ఇక రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు

Satyam News
రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసన మండలిలో రవాణా శాఖకు...
ప్రత్యేకంహోమ్

హార్ముజ్ వద్ద ఇరాన్ క్షిపణి స్థావరాలపై బాంబుల వర్షం

Satyam News
హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాశ్రయ రవాణాకు ముప్పుగా మారిన ఇరాన్ తీర ప్రాంత క్షిపణి స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో భారీ శక్తి గల 5,000 పౌండ్ల “డీప్ పెనెట్రేటర్”...
మహబూబ్ నగర్హోమ్

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News
మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన లెక్చలర్ దేవరాజుకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యా, పదవ తరగతి వరకు అయిజలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం...
జాతీయంహోమ్

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

Satyam News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా...