Category : హోమ్

జాతీయంహోమ్

వేధింపులే యువ డాక్టర్ ఆత్మహత్య కు కారణం

Satyam News
భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృష్టి,...
ప్రత్యేకంహోమ్

ఎమిరేట్స్ నుంచి స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు

Satyam News
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులకు అండగా నిలిచేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుండి భారత్‌కు పలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’...
క్రీడలుహోమ్

ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

Satyam News
టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఫిన్ అలెన్ సూపర్ సెంచరీతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కేవలం 33 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసిన అలెన్ దక్షిణాఫ్రికా బౌలర్లను పూర్తిగా మట్టికరిపించాడు. అతని...
ప్రత్యేకంహోమ్

చర్చలకు మేం సిద్ధం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రకటన

Satyam News
మేం యుద్ధాన్ని నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అయితే ముందస్తుగా ఇరాన్‌కు బలవంతపు షరతులు విధించకుండా.. గౌరవప్రదంగా చర్చలు జరగాలి అని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్‌ మజీద్‌...
ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులే ఉపయోగించుకోవాలి

Satyam News
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు మరియు బాలలకు...
ప్రపంచంహోమ్

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 1145 మంది ప్రాణాలు...
గుంటూరుహోమ్

ఆన్ లైన్ మోసాలు అరికట్టండి

Satyam News
మ్యూల్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు. కాలేజీ...
విశాఖపట్నంహోమ్

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News
శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సబ్‌మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం,...
శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళం జిల్లా దళిత ఆదివాసి జేఏసీ ఏర్పాటు

Satyam News
దళిత ఆదివాసి జేఏసీ సమావేశం స్థానిక శ్రీకాకుళం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన్ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల పెద్దలు కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎస్సీ ఎస్టీ సబ్...
ప్రత్యేకంహోమ్

ఇక టార్గెట్ టెహరాన్: యుద్ధం తీవ్రతరం

Satyam News
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన...