ప్రజలకు అమ్మే ఐస్ క్రీమ్ లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు.. ఒక వ్యక్తి. ఈ దారుణాన్ని చాటుగా సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాడిని...
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందడి చేస్తున్నారు. ఈ సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యలో YSRCP ఎమ్మెల్సీ అనంత బాబు, ఆయన భార్య నేరుగా పాల్గొన్నట్లు SIT వెల్లడించింది. ‘రోడ్డు ప్రమాదం’గా చెబుతూ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాల వరకూ భయానక...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటను అడ్డుకునేందుకే విశాఖ ఏయూలో జరిగిన దాడికి కారణమని హిందుత్వ సంఘాలు పేర్కొన్నాయి. గడచిన ముప్పై ఏళ్లుగా విశాఖ ఆంద్రయూనివర్సిటీలో జరుగుతున్న ఆర్.ఎస్.ఎస్ శాఖ పై ఎస్.ఎఫ్.ఐ, దాడి చేయడం...
గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది...
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీ జరుగుతున్న AI సమ్మిట్ లో చేసిన ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ప్రకటించిన అంశం సాంకేతిక పరంగా అత్యంత కీలకమైనది. “ఈ ఎదుగుదల వెనుక మనకున్న...
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలను టూరిజం కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌదా పేరిట ఉన్న ఆధునిక భవనాలన్నింటినీ నిర్వహించేందుకుగాను...
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్లైన్ వార్తా పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల...
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ రాష్ట్ర ప్రభుత్వ “టెక్-ఫస్ట్” విజన్ను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయం మరియు...