Category : హోమ్

ప్రపంచంహోమ్

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

Satyam News
ఇరాన్ తో అమెరికా చర్చలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ వెట్ కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఖ్వాచీ మధ్య కీలక చర్చలు...
కరీంనగర్హోమ్

రాజన్నల సంఘ భవనానికి భూమి పూజ

Satyam News
చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న రాజన్నల సంఘ భవనం మరియు నాయీ బ్రాహ్మణ సంఘ భవనాల నిర్మాణ పనులకు నేడు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు...
ముఖ్యంశాలుహోమ్

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News
విద్య, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ కోల్‌కతాలోని కాళీ మాత ఆలయాన్ని సంద‌ర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేష్‌కు స్వాగ‌తం ప‌లికారు. కాళీమాత‌ను ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శక్తి స్వరూపిణి కోల్‌కతా...
ప్రత్యేకంహోమ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

Satyam News
అమరావతి రాజధానిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం...
ప్రపంచంహోమ్

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News
లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ చర్చలు వాయిదా పడ్డాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై శుక్రవారం...
ఖమ్మంహోమ్

రాష్ట్రంలో ద‌శ‌ల వారీగా భూముల రీసర్వే

Satyam News
భూ స‌మ‌స్య‌లు, భూవివాదాలు లేని తెలంగాణ‌ను నిర్మించాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం  రాష్ట్రంలో భూ స‌ర్వే  నిర్వ‌హించాల‌ని  కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
ప్రపంచంహోమ్

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

Satyam News
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్న చైనాలోని వుహాన్ పరిశోధనా సంస్థకు నిధులు సమీకరించింది అమెరికా అనే కఠోర వాస్తవం మరో మారు చర్చకు వస్తున్నది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం...
రంగారెడ్డిహోమ్

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

Satyam News
  హైదరాబాద్‌లో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. శుక్రవారం చార్మినార్ పరిధిలోని న్యూ లాడ్‌బజార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ బృందం, ఆహార భద్రత శాఖ అధికారులతో...
సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

Satyam News
సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని...
హైదరాబాద్హోమ్

లోడర్ ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు

Satyam News
ఎక్స్ కా (XCA) కంపెనీ ప్రవేశపెట్టిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు జరుగుతుందని, కూలీల కొరతను రైతులు అధిగమించవచ్చని, త్వరగా పొలం పనులు పూర్తి చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...