Category : వార్తలు

జాతీయంహోమ్

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News
పోలీసుల నిషేధం ఖాతరు చేయకుండా కాక్రోచ్ జనతా పార్టీ రెండో రోజు కూడా నిరసన దీక్షలు కొనసాగించింది. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో...
ప్రపంచంహోమ్

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

Satyam News
ఇరాన్ తో అమెరికా చర్చలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ వెట్ కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఖ్వాచీ మధ్య కీలక చర్చలు...
ముఖ్యంశాలుహోమ్

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News
విద్య, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ కోల్‌కతాలోని కాళీ మాత ఆలయాన్ని సంద‌ర్శించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేష్‌కు స్వాగ‌తం ప‌లికారు. కాళీమాత‌ను ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. శక్తి స్వరూపిణి కోల్‌కతా...
ప్రపంచంహోమ్

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News
లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ చర్చలు వాయిదా పడ్డాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై శుక్రవారం...
ప్రపంచంహోమ్

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

Satyam News
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్న చైనాలోని వుహాన్ పరిశోధనా సంస్థకు నిధులు సమీకరించింది అమెరికా అనే కఠోర వాస్తవం మరో మారు చర్చకు వస్తున్నది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం...
ముఖ్యంశాలుహోమ్

పొగాకు రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం

Satyam News
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రులు అచ్చెన్నాయుడు,...
ప్రపంచంహోమ్

స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు

Satyam News
అమెరికా ఇరాన్ మధ్య తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లో జరగబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, రెండు దేశాల...
జాతీయంహోమ్

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News
మహారాష్ట్రలోని నాగపూర్ లో ఓ భారత వైమానిక దళ అధికారికి చెందిన కుటుంబం పై జరిగిన లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న బాధిత...
ముఖ్యంశాలుహోమ్

యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత

Satyam News
యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యకర జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు)(ఎస్పిఎఫ్)డైరెక్టర్ జనరల్ డా.సియం.త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. ఈనెల 21వతేదీ 12వ అంతర్జాతీయ...
జాతీయంహోమ్

చీలిక అంచున సమాజ్ వాదీ పార్టీ?

Satyam News
తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది… శివసేన చీలిపోయింది…. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ వంతు వచ్చినట్లు కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఇది సంకేతంగా కనిపిస్తున్నది. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చీలిక సంభవించే...