27.2 C
Hyderabad
September 10, 2026

Category : వార్తలు

జాతీయంహోమ్

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

Satyam News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా...
ప్రపంచంహోమ్

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News
పశ్చిమ ఆసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ మధ్యవర్తిత్వం వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. యుద్ధం నిలుపుదల చేయడంలో...
జాతీయంహోమ్

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

Satyam News
వరుణ్ గాంధీకి రాజకీయాల్లో మళ్లీ దశ తిరిగినట్లే కనిపిస్తున్నది. పిలిభిత్ మాజీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు భేటీ అయ్యే అవకాశం లభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల...
ముఖ్యంశాలుహోమ్

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News
రాజకీయాల్లో విలక్ష నేతగా నారా లోకేష్ కనిపిస్తున్నారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను ఎత్తి చూపేవారిని శత్రువులుగా చూస్తారు. వైసీపీ హాయంలో సమస్యలు చెప్పిన వాళ్లపై టీడీపీ ముద్ర వేసి వేధించారు. కానీఇక్కడ లోకేష్...
ముఖ్యంశాలుహోమ్

వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన గత వైసిపి ప్రభుత్వం

Satyam News
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు విమర్శించారు. నరసరావుపేటలోని మాంస విక్రయ కేంద్రాలపై ఆదివారం ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్...
ముఖ్యంశాలుహోమ్

ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసు పై చంద్రబాబు సీరియస్

Satyam News
ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్‌ డ్రగ్స్ కేసు ఆరోపణల వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు....
జాతీయంహోమ్

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News
కేంద్ర ఎన్నికల సంఘం నేడు సాయంత్రం 4 గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు...
జాతీయంహోమ్

ఏపీకి రూ.341 కోట్ల కేంద్రసాయం

Satyam News
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.341.48 కోట్ల సాయం ప్రకటించింది. గతేడాది సంభవించిన వరదలు, ఆకస్మిక వర్షాలు, మొంథా తుపాను, కొండచరియలు విరిగిపడటం కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్...
ముఖ్యంశాలుహోమ్

సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ

Satyam News
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ అనుబంధ మీడియా వక్రీకరిస్తూ ప్రచారానికి పాల్పడుతున్నది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ...
జాతీయంహోమ్

ఆందోళన వద్దు వంటగ్యాస్ అందిస్తాం

Satyam News
దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం...