Tag : Andhrapradesh

ప్రత్యేకంహోమ్

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌

Satyam News
డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే గ్రామీణ ప్రాంత మహిళల్లో...
ప్రత్యేకంహోమ్

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News
కూటమి ప్రభుత్వం రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వనుంది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనుంది. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా...
ముఖ్యంశాలుహోమ్

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్‌ఫిట్‌ అని తేలితే వారికి ఇతర విభాగాల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు...
కృష్ణహోమ్

ఇక గ్రేటర్‌ విజయవాడ… పదింతలు పెరుగుతుంది..

Satyam News
విజయవాడను మహా నగరంగా విస్తరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సిటీని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 10 రెట్లు పెద్దగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో సుమారు...
కర్నూలుహోమ్

మెడికల్ కాలేజీలకు కులం రంగు పులుముతున్న జగన్

Satyam News
కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పి 11తో సరిపెట్టుకోమని వైసీపీని మూలన కూర్చోబెట్టినా.. ఆ పార్టీ ఇంకా బుద్ధి మార్చుకోలేదు. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉన్న కిమ్స్ కు...
విశాఖపట్నంహోమ్

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News
విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్‌కి మరో భారీ బూస్ట్‌ ఇచ్చే న్యూస్‌. అదేంటంటే.. అమేజాన్‌ ఐటీ సెంటర్‌. ఇప్పటికే వైజాగ్‌లో టీసీఎస్, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. గూగుల్‌, మెటా, రిలయన్స్‌ కంపెనీల డేటా...
ముఖ్యంశాలుహోమ్

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News
ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450...
చిత్తూరుహోమ్

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

Satyam News
తిరుపతిలో నిరుద్యోగ విద్యార్థి, యువత సంయుక్తంగా తానికొండ రంజిత్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రాకపట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ ఎంఆర్ పల్లి వద్ద ప్లకార్డులతో  తీవ్ర నిరసన వ్యక్తం...
చిత్తూరుహోమ్

అపోలో జోలికి జగన్ ఎందుకు వెళ్లలేదు?

Satyam News
భారతదేశంలో వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం నేడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారం, మరోవైపు అత్యాధునిక వైద్యం కోసం సామాన్యుడి ఆరాటం. ఈ రెండింటినీ సమన్వయం చేసే...
విశాఖపట్నంహోమ్

ఆరోపణల అడ్డంకులు.. చరిత్ర పునరావృతమవుతోందా?

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ‘సాత్వా గ్రూప్’ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్టు ప్రస్తుతం రాజకీయంగా ఒక టీకప్పులో తుఫానును సాక్షి సృష్టించింది. భూ కేటాయింపులను రియల్ ఎస్టేట్ మాఫియా అంటూ...