Tag : #AndhraPradeshNews

విశాఖపట్నంహోమ్

మర్రిపాలెం ఉడా లేఔట్లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News
విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లేఔట్ రెసిడెన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వినియోగదారుల జిల్లా  కమిషన్2 ప్రెసిడెంట్ జీ వెంకటేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె...
ముఖ్యంశాలుహోమ్

హానీ ట్రాప్ తో లేడీ “కేడీ” టోకరా….

Satyam News
“హ‌య్‌….హౌ ఆర్ యూ..ఐయామ్ …యు ఆర్… “ఇలా ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయి ఆ కుర్రాడికి ప‌రిచ‌యం అయ్యింది. కుర్ర‌కారు..యుక్త వ‌య‌స్కుడు.. ఫేస్ బుక్ లో అమ్మాయి…డేటింగ్ బాగుంది…ఆన్ లైన్‌ద్వారానే ప‌రిచ‌యం పెంచుకున్నాడు…చాటింగ్...
కర్నూలుహోమ్

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam News
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను...
విజయనగరంహోమ్

విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్

Satyam News
విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ కార్యాల‌యంలోమహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా  “ఓపెన్ హౌస్” కార్య‌క్ర‌మాన్ని ఏఎస్పీ సౌమ్య‌ల‌త శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ వినియోగిస్తున్న వెప‌న్స్ ,వాటి ఉప‌యోగం,ప‌నితీరును ప్ర‌ద‌ర్శించారు....
విజయనగరంహోమ్

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News
ప్రాధ‌మిక స్థాయిలో గుర్తిస్తే కేన్స‌ర్ ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఏఎస్పీ సౌమ్య‌ల‌త అన్నారు. అంత‌ర్జాతీయ‌ మహిళా సాధికారత వారోత్సవాల్లో సంద‌ర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక‌ డీపీఓలోని కాన్ఫ‌రెన్స్ హాలులో మహిళా...
ప్రత్యేకంహోమ్

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13...
ప్రత్యేకంహోమ్

జగన్‌ పాలనలో ప్రభుత్వ స్కూల్స్‌ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్‌

Satyam News
వైసీపీ హయాంలో విద్యారంగం విధ్వంసం గురించి మంత్రి నారా లోకేశ్‌ శాసనసభ వేదిక సంచలన విషయాలు వెల్లడించారు. జగన్‌ పాలనలో పది లక్షల మంది విద్యార్ధులను బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్ధులు ఏ...
కృష్ణహోమ్

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. చెన్నైలోని కలైజ్ఞర్‌ సెంటినరీ పార్క్‌లో ఐటీ టవర్‌ని ప్రారంభించారు. చెన్నైలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ టవర్‌ని.. డీఎంకే కార్యకర్తలు.. చోళులు, పాండ్యుల కాలంలో నిర్మించిన...
సంపాదకీయంహోమ్

వైకాపా తీరు వల్ల మండలి చైర్మన్‌పై పెరిగిన ఒత్తిడి!

Satyam News
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడి మతంపై వివాదం మొదలైంది. “ప్రశ్నించడానికి మీరెవరు?” అని మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు నిలదీయడం, మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది. అయినా వైకాపా ఎమ్మెల్సీలు...
చిత్తూరుహోమ్

ఫేక్ వార్తలపై వైసీపీకి షాక్ ఇచ్చిన కోర్టు

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీ ఆర్ నాయుడుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పడింది. ఆయనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై, ఫేక్ వార్తలపై హైదరాబాద్ కోర్టు కఠినంగా స్పందించింది. తిరుమల తిరుపతి...