Tag : #ChandrababuNaidu

కృష్ణహోమ్

అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కేంద్రం

Satyam News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా...
ప్రత్యేకంహోమ్

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13...
కృష్ణహోమ్

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. చెన్నైలోని కలైజ్ఞర్‌ సెంటినరీ పార్క్‌లో ఐటీ టవర్‌ని ప్రారంభించారు. చెన్నైలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ టవర్‌ని.. డీఎంకే కార్యకర్తలు.. చోళులు, పాండ్యుల కాలంలో నిర్మించిన...
కృష్ణహోమ్

ఇంద్రకీలాద్రిపై 6 నుంచి కుంభాభిషేకం

Satyam News
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి పాలక...
కృష్ణహోమ్

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News
గుడివాడలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయంలో అంగన్వాడీ సమస్యలపై ఏర్పాటు చేసిన...
చిత్తూరుహోమ్

బి.ఆర్.నాయుడుపై డీప్ ఫేక్ కుట్ర: మదనపల్లిలో కేసు నమోదు

Satyam News
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడును లక్ష్యంగా చేసుకుని సాగుతున్న డిజిటల్ కుట్ర సంచలనం సృష్టిస్తోంది. అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఉపయోగించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ‘డీప్...
విశాఖపట్నంహోమ్

రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే

Satyam News
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన...
గుంటూరుహోమ్

అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయం ప్రారంభం

Satyam News
రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36...
ప్రకాశంహోమ్

రౌడీయిజం చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా?

Satyam News
వేంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టి ఆ నెపం నాపై వేస్తున్నారు అంటూ చంద్రబాబునాయుడు నిప్పులు చెరగారు. గతంలో ఇదే విధంగా బాబాయిని చంపి నాపై వార్త రాశారని ఆయన గుర్తు చేశారు....
ముఖ్యంశాలుహోమ్

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివాదాస్పదంగా మారిన R-5 జోన్‌ను రద్దు చేస్తూ ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ పరిధిలోని సుమారు 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్‌డీఏకు...