Category : తెలంగాణ

మహబూబ్ నగర్హోమ్

రూ.20 లక్షలతో పానీపూరీ వ్యాపారి పరార్!

Satyam News
అతడు చేసే పానీపూరీకి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అతడి దగ్గరకు వెళ్లేవారు. ఒకటా రెండా.. ఏకంగా 20 ఏళ్లుగా అక్కడే వ్యాపారం చేస్తూ అందరి నమ్మకాన్ని...
హైదరాబాద్హోమ్

రేవంత్ రెడ్డీ…. టైమ్ పాస్ రాజకీయాలు వద్దు….

Satyam News
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సింగరేణి, ఫోన్ ట్యాపింగ్ కేసు, రోహింగ్యాల అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన...
మహబూబ్ నగర్హోమ్

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News
జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్  సురభి అన్నారు. గురువారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) డైరీ, జిల్లా అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో జిల్లా...
వరంగల్హోమ్

మేడారం జంపన్నవాగులో జలకళ

Satyam News
మేడారం సమీపంలోని జంపన్నవాగులోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. వాగులో నీరు ప్రవహించడంతో...
మెదక్హోమ్

సిట్ నోటీసులు చిల్లర రాజకీయాలే

Satyam News
సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా ఉపనేత హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు...
మహబూబ్ నగర్హోమ్

విద్య వైద్యానికే అధిక ప్రాధాన్యత

Satyam News
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ...
ఖమ్మంహోమ్

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావాన్ని పూర్తిగా కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అణచివేయాలన్న కక్షతో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాంటి రాజకీయాలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన...
నల్గొండహోమ్

టైర్ పేలి కారు బోల్తా

Satyam News
టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో...
హైదరాబాద్హోమ్

చౌమహల్లాలో సూఫీ మధురిమలు

Satyam News
నిజాం వైభవానికి ప్రతీకగా నిలిచే చారిత్రక చౌమహల్లా ప్యాలెస్ శనివారం రాత్రి ఆధ్యాత్మిక సంగీత నిలయంగా మారింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గజల్ మరియు మ్యూజికల్ ఈవెనింగ్’ కార్యక్రమంలో ప్రముఖ...
ఖమ్మంహోమ్

మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం రైతులకు వరం

Satyam News
మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం ద్వారా సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.162.57 కోట్లను కేటాయించిందని ఆయన...