టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో...
ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న ఒక మిషనరీ వైద్య విద్య మెడికల్ కాలేజీలో నాన్ మెడికల్ టీచింగ్ స్టాఫ్ (ఫిజికల్ డైరెక్టర్) ఒకరు కాలేజిలో షాడో కరస్పాండెంట్ గా హవా సాగిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు...
నిజాం వైభవానికి ప్రతీకగా నిలిచే చారిత్రక చౌమహల్లా ప్యాలెస్ శనివారం రాత్రి ఆధ్యాత్మిక సంగీత నిలయంగా మారింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గజల్ మరియు మ్యూజికల్ ఈవెనింగ్’ కార్యక్రమంలో ప్రముఖ...
ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్ రంగానికి కేంద్ర స్థానంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. బ్రెజిల్కి చెందిన ప్రముఖ విమానాల తయారీ...
మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం ద్వారా సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.162.57 కోట్లను కేటాయించిందని ఆయన...
అక్రమ చొరబాటుదారులే పశ్చిమ బెంగాల్ కు ప్రధాన సమస్య అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తృణమూల్ కాంగ్రెస్...
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు బిగ్షాక్ తగిలింది. విజయవాడ పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన ఓ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో, బాధితురాలైన మైనర్ బాలిక...
రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చే మూడేళ్లలో యూనిట్కు ఒక రూపాయి 19 పైసల వరకు కరెంటు ఛార్జీలను...
అమెరికా నుంచి కొన్ని విమాన భాగాలను అక్రమంగా రష్యాకు ఎగుమతి చేసిన ఒక భారతీయుడికి అమెరికా న్యాయస్థానం రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఒరెగాన్ నుంచి రష్యాకు నియంత్రిత విమానయాన పరికరాలను అక్రమంగా తరలించేందుకు...
మహారాష్ట్ర నుంచి నేను బయటకు వెళ్లిపోవాలని కోరిన వారికి మహారాష్ట్ర నేడు తిరస్కరించింది అంటూ ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర...