ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...
రాయలసీమ ప్రాంత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలనతో ఎన్నో...
ఇంటర్నేషనల్ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల సంఖ్యలో గ్లోబల్ ఐటీ, ఏఐ సంస్థలు వైజాగ్లో ల్యాండ్ అయ్యాయి. లేటెస్ట్గా మేజర్ కన్సల్టింగ్-ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ వైజాగ్లో భారీ...
ఆన్లైన్ వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ పొజిటిషన్లో దూసుకుపోతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అభివృద్ధి చేసిన నెక్ట్స్ జెన్.. ఈ-హాస్పిటల్ ఆన్లైన్ అప్లికేషన్ని రాష్ట్రంలో సమర్ధంగా వినియోగిస్తున్నారని ఎన్ఐసీ ప్రతినిధులు తెలిపారు. ఈ...
విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ పై మంగళవారం రాత్రి షేక్ గౌస్ అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో దాడి చేశాడు. సాలూరు కు చెందిన గౌస్ విజయనగరం కు చెందిన మహిళను నాలుగేళ్ళ...
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి ఘటన చివరకు ఒక భారీ డ్రామాగా తేలింది. కడపకు చెందిన పాస్టర్ అభినయ్పై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారంటూ సోషల్...
కవాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం...
బాపట్ల జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం లోని పిట్టల వానిపాలెం మండలం లోని కొత్తపాలెం బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా సరికాదని, అదే గ్రామానికి చెందిన న్యాయవాది అక్కల...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం లీటరుకు సుమారు 90 పైసల వరకు ధరలను...
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్ లోనూ, ఈశాన్య రాష్ట్రాలలోనూ అక్రమంగా వచ్చేందుకు వీలుగా ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని కేంద్ర...