26.3 C
Hyderabad
September 19, 2026
పశ్చిమగోదావరిహోమ్

దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల సస్పెన్షన్

#Ananathababu

గత ప్రభుత్వ హయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో కుమ్మక్కై హత్య కేసులో అతడికి సహకరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కదిలింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సస్పెండ్ అయిన నలుగురు పోలీస్ అధికారులలో అప్పటి కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సిఐ మురళి కృష్ణ, ఎస్సై సతీష్ బాబు ఉన్నారు. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావును కూడా సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయంలో డ్రైవర్ ను చంపి, శవాన్ని అతడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఈ సంఘటన గురించి పట్టించుకోలేదు.

Related posts

‘అమరావతి’ అంటూ జమ్మలమడుగు జన గర్జన!

Satyam News

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

Satyam News

“వన్ మంత్… వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్”

Satyam News

మమత ఓటమిపై కాంగ్రెస్ సంబరాలు: రాహుల్ హెచ్చరిక

Satyam News

దేశంలోనే మొదటి డిజిటల్‌.. ఏఐ ప్లస్ క్యాంపస్..

Satyam News

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

Leave a Comment