పశ్చిమగోదావరిహోమ్

దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల సస్పెన్షన్

#Ananathababu

గత ప్రభుత్వ హయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో కుమ్మక్కై హత్య కేసులో అతడికి సహకరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కదిలింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సస్పెండ్ అయిన నలుగురు పోలీస్ అధికారులలో అప్పటి కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సిఐ మురళి కృష్ణ, ఎస్సై సతీష్ బాబు ఉన్నారు. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావును కూడా సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయంలో డ్రైవర్ ను చంపి, శవాన్ని అతడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఈ సంఘటన గురించి పట్టించుకోలేదు.

Related posts

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

Satyam News

విశాఖలో ఐటీ జోష్‌… ఒకే రోజు పది సంస్థలు ఓపెనింగ్‌

Satyam News

బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చేందుకు సంకల్పం తీసుకుందాం

Satyam News

హాంటా వైరస్ తో ఇద్దరు భారతీయ నౌకా సిబ్బంది?

Satyam News

అహా ఓటీటీలో దుమ్ము రేపుతున్న తురుమ్ ఖాన్

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

Leave a Comment