ఆధ్యాత్మికంహోమ్

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

#RiverGodavari

వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గద్వాల పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణానది జలాలతో దేవతా విగ్రహాల అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం నది అగ్రహారం కృష్ణా నది తీరంలో కృష్ణమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర కళాశాలతో (బిందెలతో) పాదయాత్ర ద్వారా తేరు మైదానం సమీపంలోని గుంటి చెన్నకేశవ స్వామి దేవాలయంలో జలాభిషేకాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై దేవత విగ్రహఅభిషేకాల తో వరుణ దేవుని ఆహ్వానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు ప్రమోద్ ప్రసన్న నరేష్ ప్రాణేష్ రామాచారి పట్టణానికి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related posts

మీ గెలుపు మాకు గర్వకారణం

Satyam News

ఇండియా మ్యాప్ లో అమరావతి కి టిక్ మార్క్

Satyam News

గల్ఫ్ దేశాల ప్రజలు ట్రంప్ వ్యాపార ప్రాంతాలకు దగ్గర గా ఉండద్దు

Satyam News

త్వరలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

Satyam News

క్యూర్ ప‌రిధిలో కొత్తగా ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ఇక్కడే…

Satyam News

తుది దశకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

Satyam News

Leave a Comment