Category : ఆంధ్రప్రదేశ్

విజయనగరంహోమ్

రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్ల పై సమీక్ష

Satyam News
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెల్లిమర్ల మండలం రామతీర్థం శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ...
గుంటూరుహోమ్

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News
మంత్రి నారా లోకేష్‌ ఇప్పుడు తనదైన స్టైల్‌లో పాలన సాగిస్తున్నారు. అనవసర హంగామా, బహిరంగ సభలు, కోట్లాది రూపాయలు పెట్టి ఫుల్ పేజీ ప్రకటనల డబ్బా అసలే లేదు. కేవలం పని, ఫలితం మీద...
విజయనగరంహోమ్

శివ‌రాత్రి సంద‌ర్బంగా గ‌ట్టి బందోబ‌స్త్‌

Satyam News
ఈ నెల 15 వ తేదీ మ‌హాశివ‌రాత్రి సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌ఖ్యాతి గాంచిన పుణ్య‌గిరి కొండ‌పై శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బంది కల‌గ‌కుండా భ‌ద్ర‌తా ఏర్పాటు చేయాల‌ని...
గుంటూరుహోమ్

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి

Satyam News
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మంగళగిరి ఎంపీడీవో సుగుణమ్మ అన్నారు. మంగళవారం నగరంలోని గండాలయ పేటలో జరిగిన ఆధార్ అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు....
కడపహోమ్

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

Satyam News
కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధ్యక్షతన కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం ప్రారంభించారు. VC మీటింగ్ హాల్ నందు జరిగిన ఈ సర్వ సభ్య సమావేశం లో ...
కృష్ణహోమ్

రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

Satyam News
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు...
కర్నూలుహోమ్

శ్రీశైలంలో ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Satyam News
శ్రీశైలం సహా రాష్ట్రంలోని వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సంఖ్య గణనీయంగా...
కృష్ణహోమ్

అమిత్‌ షాతో బాబు భేటీ…. వైసీపీలో మొదలైన టెన్షన్.!

Satyam News
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన...
పశ్చిమగోదావరిహోమ్

చింతపల్లి శ్రీనివాసరావుకు రితిక ఫౌండేషన్ సత్కారం

Satyam News
జర్నలిజం లో 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవల లో భాగస్వామ్యుడై జిల్లాలో పలువురు రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు,పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందిన ఏలూరు జిల్లా న్యూస్ రైట్ బ్యూరోగా...
కడపహోమ్

పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత

Satyam News
మార్నింగ్ విజిట్ లో భాగంగా 46 వ డివిజన్  లోని శాస్త్రి నగర్ & అక్కాయపల్లె పరిసర ప్రాంతాలలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పర్యటించారు. 46 వ...