మహబూబ్ నగర్హోమ్

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

Satyam News
మహబూబ్ నగర్ పట్టణంలో  పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ...
ఆధ్యాత్మికంహోమ్

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

Satyam News
క‌ర్నూలు న‌గ‌ర శివారులోని గాయ‌త్రి గోశాల‌కు క‌ర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన ఆయ‌న త‌న మొద‌టి జీతం గోశాల‌కు...
సంపాదకీయంహోమ్

వ్యూహాత్మకంగా లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Satyam News
స్థానిక సంస్థల ఎన్నికలపై.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా.. మండల పరిషత్‌లు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమికి బలమైన ప్రాంతాలతో ప్రారంభించి.. ప్రత్యర్ధిని మానసికంగా...
జాతీయంహోమ్

వందేమాతరాన్ని అవమానిస్తే కఠిన శిక్ష?

Satyam News
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ ప్రవేశ పెట్టాలని నిర్ణయం...
హైదరాబాద్హోమ్

తెలంగాణ పోలీస్ అకాడమీలో మహారాష్ట్ర పోలీస్ ల స్టడీ విజిట్

Satyam News
పోలీస్ శిక్షణలో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి పరస్పరం పంచుకునే లక్ష్యంతో మహారాష్ట్ర పోలీస్ అకాడమీ, నాసిక్కు చెందిన ఔట్‌డోర్ అధికారుల బృందం డీఎస్పీ సంతోష్ గాయకే నాయకత్వంలో మూడు రోజుల స్టడీ విజిట్...
హైదరాబాద్హోమ్

కూకట్ పల్లిలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర

Satyam News
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం – కూకట్ పల్లి అద్వర్వ్యలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర – 2026 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ఖమ్మంహోమ్

ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం

Satyam News
తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం...
సినిమాహోమ్

దర్శకుడు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్

Satyam News
విలక్షణ దర్శకుడు, సినీ రంగం లో నిత్య ప్రయోగశీలి పీసీ ఆదిత్య గత 30 సంవత్సరాలుగా  చేస్తున్న సేవలను, ప్రయోగాలు ను గుర్తించి న్యూ మెక్సికో USA కు చెందిన WORLD TECHNOLOGY RESEARCH...
ముఖ్యంశాలుహోమ్

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘భారత్ టెక్స్ 2026’ అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ (లేపాక్షి) పెవిలియన్‌ను రాష్ట్ర చేనేత, జౌళి, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ...
కృష్ణహోమ్

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకొంటున్న అమరావతి రాజధాని నగరం పూర్తయితే లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుందని, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం ఆయన మున్సిపల్,...