Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News
పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని, సోమవారంలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం...
ప్రత్యేకంహోమ్

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

Satyam News
జగన్ జల్సాలకు అంతులేకుండా పోతున్నది. లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్ మరో జాతీయ రికార్డు సృష్టించారు. అదేమిటో తెలుసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సింది ఏమి లేదు. అట్టహాసంగా జగనే విడుదల చేసిన ఫోటో చూస్తే సరిపోతుంది....
ప్రత్యేకంహోమ్

శ్వేత సౌధం లో కాల్పులు: ఉలిక్కిపడ్డ ట్రంప్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉలిక్కి పడిన సంఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన జర్నలిస్టు విందులో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అక్కడ...
ప్రత్యేకంహోమ్

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న చంద్రబాబు

Satyam News
ముంబై వేదికగా జరిగిన ఎకనమిక్ టైమ్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025’ అవార్డును అందుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి...
ప్రత్యేకంహోమ్

అనంతబాబు కోసం దళితులకు జగన్‌ అన్యాయం.!

Satyam News
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అప్పటి జగన్ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. తన వద్ద నమ్మకంగా పనిచేసిన దళిత యువకుడిని MLC అనంతబాబు కిరాతకంగా చంపి,...
ప్రత్యేకంహోమ్

జగన్‌ గ్రాఫ్‌ డౌన్‌…. వైసీపీ వైఫల్యమా..? చంద్రబాబు చాణక్యమా..??

Satyam News
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్‌ రోజు రోజుకీ పడిపోతూనే ఉంది. అధికారంలో ఉండగా అవినీతి ఆరోపణలు, దోపిడీలు.. దౌర్జన్యాలు.. బూతు రాజకీయాలతో జగన్‌ ఇమేజ్‌ ఘోరంగా డ్యామేజ్‌ అయింది. ప్రతిపక్షంలోకి వచ్చాక పరిస్థితి...
ప్రత్యేకంహోమ్

జగన్ కోటరీపై ఈడీ పంజా…!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కీలక నేతలు, అధికారులే లక్ష్యంగా...
ప్రత్యేకంహోమ్

అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు?

Satyam News
పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును.. జగన్‌ ఇంట్లో దాచిపెట్టారని సంచలన ఆరోపణ చేశారు మహాసేన రాజేశ్‌. రెండు రోజుల్లో అనంతబాబుని చట్టానికి అప్పగించకపోతే.. వేలాది మంది దళితులతో తాడేపల్లి ప్యాలెస్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు....
ప్రత్యేకంహోమ్

ఇండియా మ్యాప్ లో అమరావతి కి టిక్ మార్క్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని నగరం అమరావతి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి నగరాన్ని భారతదేశ అధికారిక పటంలో రాజధానిగా నమోదు చేశారు. దీని ద్వారా అమరావతి రాజధాని హోదాకు మరింత...
ప్రత్యేకంహోమ్

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

Satyam News
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గా పనిచేసిన కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తుడు లాగా ఏనాడు ప్రవర్తించలేదు. ఉద్యోగం లో ఉన్నా వైసీపీ నాయకుడు గానే ఉన్నాడు. మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు...