ప్రతిరోజూ ఉదయం వేళ కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా నిలబడితే మన ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావం ఉంటుంది. ఆ మార్పులు ఏమిటో మీకు తెలుసా, తెలియకపోతే...
కల్తీ నెయ్యి స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.. కట్టు కథలతో జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వినే వాళ్లుంటే జగన్ అండ్ కో ఎన్ని అబద్దాలైనా చెబుతారు. ఈ అబద్దాల స్కీమ్ని...
కార్పొరేట్ ఉద్యోగులకే కాదు.. రైతులకూ క్రెడిట్ కార్డులు అందజేస్తోంది మోడీ సర్కారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్నదాతకు అవసరంలో రుణ సదుపాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ని...
గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది. సచివాలయంలో...
ఏడాది కాలంగా జాతీయ స్థాయిలో ఎన్నికల పరంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదు. హిందీ గడ్డలో గట్టి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి...
మేడారం జాతర సమయంలో చోటుచేసుకున్న “కోవా బన్” ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ వేడుకలో అనేక మంది చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని కొనసాగిస్తుంటారు....
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టినందుకు మంత్రులందరినీ ఆయన ప్రత్యేకంగా...
రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి...
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిందని...
ప్రపంచ రేడియో దినోత్సవం (ఫిబ్రవరి 13, 2026) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, రేడియో రంగానికి చెందిన వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా...