ఆధ్యాత్మికంహోమ్

శ్రీ తిమ్మప్ప స్వామి కి గొడుగుల వితరణ

ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మండల పరిధిలోని బూడిదపాడు గ్రామానికి చెందిన రాజు దంపతులు ఐదు గొడుగులను బహుకరించారు.

ఆదివారం రాత్రి దేవాలయ ఆవరణలో పల్లకి సేవ రథోత్సవ కార్యక్రమం నిర్వహించిన రాజు దంపతులు వారు బహుకరించిన గొడుగులను స్వామివారికి సేవలో వినియోగించారు.

అనంతరం స్వామికి ఆలయ అర్చకులు వాల్మీకి పూజారులు సమక్షంలో అందజేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.

Related posts

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News

కార్యకర్త కుటుంబానికి అండగా నిలచిన ముఖ్యమంత్రి

Satyam News

ఉప్పలపాడులో 12న 18 దేవతా విగ్రహమూర్తుల ప్రతిష్ట 

Satyam News

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News

అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

Satyam News

ఇరాన్ తో చర్చలు విఫలం: వెనుతిరిగిన వాన్స్

Satyam News

Leave a Comment