Category : వార్తలు

జాతీయంహోమ్

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన కుమార్తె టీ. వీణకు సంబంధించిన ప్రదేశాల్లో ఇన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన...
జాతీయంహోమ్

అక్రమ వలసలపై అధ్యయన కమిటీ ఏర్పాటు

Satyam News
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు....
ముఖ్యంశాలుహోమ్

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో...
ముఖ్యంశాలుహోమ్

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

Satyam News
సెల్ఫ్‌ గోల్స్‌ వేసుకొని ఇరుక్కోవడం.. తర్వాత నాలుక కరచుకొని టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి ఫేక్‌ స్టోరీలు ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. వైఎస్‌ ఫ్యామిలీ రక్త చరిత్రపై జరుగుతున్న చర్చ నుంచి ప్రజల...
ప్రపంచంహోమ్

ఆక్రమిత కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద శిబరాలు?

Satyam News
లష్కర్ ఏ తొయిబా కు చెందిన సీనియర్ నాయకుడు హఫీజ్ తల్హా సయీద్ ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధానమంత్రి, ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సర్దార్ ఆతిక్...
ముఖ్యంశాలుహోమ్

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ పై ఎన్ ఐఏ దాడులు

Satyam News
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్‌లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్‌, షోపియన్ జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు...
జాతీయంహోమ్

అసోమ్ రాష్ట్రంలో ఇక ఉమ్మడి పౌరసత్వ బిల్లు

Satyam News
అసోమ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలుకు కీలక అడుగు వేస్తూ “యూనిఫాం సివిల్ కోడ్ అసోమ్ –2026” బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున పార్లమెంటరీ వ్యవహారాల...
ప్రపంచంహోమ్

ట్రంప్ డ్రామాలతో యూరప్ కు జెంప్

Satyam News
గ్రీన్ కార్డు అంశంలో అమెరికా ఆడుతున్న గేమ్స్ భారతీయ విద్యార్ధుల పాలిట శాపంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు అందరూ ఇప్పుడు యూరప్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన...
ముఖ్యంశాలుహోమ్

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

Satyam News
తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఏడు కొండలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. మండే ఎండలను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో.. మే...
ప్రపంచంహోమ్

కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బంగ్లాదేశీయులు

Satyam News
భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంబడి అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌లను అరికట్టేందుకు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) చేపట్టిన శాశ్వత రక్షణ కంచె నిర్మాణ...