Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

హిందూ సంప్రదాయాలను అవమానిస్తే కఠిన చర్యలు

Satyam News
హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సంప్రదాయాలపై అవహేళన చేస్తూ మాట్లాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొన్ని “దుష్ట శక్తులు” హిందుత్వాన్ని దెబ్బతీయాలని...
జాతీయంహోమ్

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

Satyam News
బెంగాల్ లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234 గురువారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ సందర్భంగా...
ముఖ్యంశాలుహోమ్

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో...
ప్రపంచంహోమ్

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా?

Satyam News
కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగుస్తున్నందున అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయా లేదా అనే అంశంపై ఉత్కంఠ చెలరేగింది. అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ,...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి మరో భారీ పరిశ్రమ….. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌లో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే యూనిట్‌...
జాతీయంహోమ్

డిజిటల్ అరెస్టు మోసాలకు రూ.54 వేల కోట్లు హాంఫట్

Satyam News
ఎక్కువ చదువుకున్న వారే “డిజిటల్ అరెస్ట్” మోసాలకు గురి అవుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వృద్ధ మహిళ తన పదవీ విరమణ ప్రయోజనాలన్నింటినీ కోల్పోయిన ఘటనను...
ప్రపంచంహోమ్

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

Satyam News
జపాన్ ఈశాన్య తీర ప్రాంతాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ ఉత్తర-తూర్పు తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతాలకు...
జాతీయంహోమ్

బాణసంచా పరిశ్రమలో పేలుడు:18 మంది మృతి

Satyam News
తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 18...
ముఖ్యంశాలుహోమ్

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

Satyam News
రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల టీడీపీకి ఊడిగం చేస్తున్నారంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిలిమిటేషన్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా షర్మిల మాట్లాడుతున్నారంటూ...
ప్రపంచంహోమ్

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కారణంగా ఆ నౌకలు తమ ప్రయాణ దిశను మార్చుకుని వెనక్కి మళ్లవలసి వచ్చింది....