Category : వార్తలు

జాతీయంహోమ్

గాల్లోనే పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్

Satyam News
ఝార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 23న చాత్రా జిల్లా కాసియాటు గ్రామం సమీపంలో కూలిపోయిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఏడు మంది ప్రాణాలు...
ప్రపంచంహోమ్

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News
ఇరాన్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియో కొత్త ఆందోళనలకు దారితీసింది. ఆ వీడియోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న 1 గిగావాట్ సామర్థ్యం గల “స్టార్గేట్ ఏఐ డేటా సెంటర్”పై దాడి చేసే...
ముఖ్యంశాలుహోమ్

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News
రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర...
ముఖ్యంశాలుహోమ్

మహిళా బిల్లు ఆమోదానికి సమాజ్ వాది పార్టీ మద్దతు

Satyam News
పార్లమెంటులో ఈ నెల 16, 17, 18 తేదీలలో ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లుకు సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించనున్నారని సమాజ్ వాది పార్టీ జాతీయ నాయకులు మధు...
క్రీడలుహోమ్

ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

Satyam News
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో ఈ రోజు ఎఫ్ఎన్ సిసిలో సందడిగా జరిగింది.  ఈ నెల 4, 5 తేదీలలో ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే...
ప్రపంచంహోమ్

రాతి యుగానికి వెళ్దాం రండి ట్రంప్ గారూ…

Satyam News
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌ను “స్టోన్ ఏజ్‌కు తీసుకెళ్తాం” (రాతి యుగానికి) అనే ట్రంప్ హెచ్చరికకు ప్రతిగా ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్...
ముఖ్యంశాలుహోమ్

రాఘవ్ చద్దా తొలగింపునకు అసలు కారణం ఏమిటి?

Satyam News
ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పదవీచ్యుతుడిని చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను రేపింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి...
ముఖ్యంశాలుహోమ్

IDFC First Bankలో భారీ కుంభకోణం

Satyam News
IDFC First Bank లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.116 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం జరిగినట్లు తేలడంతో చండీగఢ్ పోలీసులు బుధవారం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్...
జాతీయంహోమ్

గల్ఫ్ యుద్ధం నేపధ్యం లో ప్రధాని మోడీ సమీక్ష

Satyam News
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో గల తన నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ...
ముఖ్యంశాలుహోమ్

9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు

Satyam News
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో సమగ్రశిక్ష అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరాన్ యుద్ధం కారణంగా...